Category తెలంగాణ

బిజెపి ముందు కాంగ్రెస్,బిఆర్ఎస్ అభ్యర్థులు

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 22 : మహేశ్వరం నియోజక వర్గంలో పోటీ చేస్తున్న బిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో బిజెపి ముందు నిలుస్తారా గట్టి పోటీ ఇచ్చి గెలుస్తారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ చిత్రం ముఖ పోటీలో గత ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ ప్రజలకు చేసింది…

గుడంబా తయారిస్థావరం ఎక్సైజ్ దాడులు

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, నవంబర్ 22: మహేశ్వరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం నిలవ చేసిన వారికి 31 మంది కేసులు నామోదు చేసి బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సి ఐ వీణా రెడ్డి తేలిపారు.17 లక్షల విలువ చేసే మద్యం సీజ్ చేస్తామని 15 లిటర్లు, గుడంబా,అంలిటర్లు, బెల్లమాపనకం, అక్రమ కళ్ళుని…

గిరిజన తండా అభివృద్ధి చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ దే మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, నవంబర్ 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పాదీన తరువాత గిరిజన తండాలఏర్పాటు చేసిన ఘనత సి ఎం కే సి ఆర్ కే దక్కుతుందనిరాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు మంగళవారం మహేశ్వరం మండలంలో డబిల్‌గూడ, మన్సన్‌పల్లి,కొత్త తండా ,ఉప్పుగడ్డ తండా,గంగారం తండా,గంగారం,సిరిగిరిపురం, హర్షగూడ గ్రామాల్లో బి ఆర్ ఎస్…

జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి సస్యశ్యామలం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్ గెలుపుతోనే కల్వకుర్తి నియోజకవర్గం సస్యశ్యామలం మవుతుందని రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా, తలకొండపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తలకొండపల్లి మండలం వెంకటాపురం, వెల్జాల్ గ్రామ పంచాయితీ ఇస్రాయిపల్లి గ్రామాలలో …

నేడు పటాన్ చెరులో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 22: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం పటాన్ చెరు పట్టణంలోని ఎల్లంకి కళాశాల సమీపంలో గల ఎస్సార్ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారని, నియోజకవర్గ పరిధిలోని నలు మూలల నుండి 1,50,000కు పైగా కార్యకర్తలు సభకు హాజరు…

కాంగ్రెస్ వస్తే మళ్లీ దళారులదే రాజ్యం

 ప్తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 22 : కాంగ్రెస్ వస్తే మళ్ళీ రాష్ట్రంలో దళారుల రాజ్యమే వస్తుందని టిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో మళ్లీ దళారుల రాజ్యమేనని, ఇందిరమ్మ రాజ్యం…

ఎన్నికల నిర్వాహణకు భారీ బందోబస్తు

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఘట్టి నిఘా ఎన్నికల సందర్భంగా పలు జాగ్రత్తలు రౌడీ షీటర్లు అల్లలకు పాల్పడితే జైలుకే.. సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీ, అసెంబ్లీ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ జి. నరసింహారెడ్డితో ప్రజాతంత్ర ఇంటర్వ్యూ ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 22 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో…

బిజెపికే  మాదిగ, మాదిగ ఉపకులాల సంపూర్ణ మద్దతు

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ((బిజెపి)కి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంఛార్జి లింగంపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. బుధవారంసిద్దిపేట ప్రెస్ క్లబ్ లో జరిగిన   సమావేశంలో మాట్లాడుతూ . మూడు దశాబ్దాలుగా సామాజిక పరివర్తకులు మందకృష్ణ మాదిగ  నాయకత్వంలోమాదిగ మాదిగ ఉప కులాల  ఆకాంక్ష అయినటువంటి…

అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం

లెక్కింపు కేంద్రాల్లో భారీగా భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్న వృద్ధుల, వికలాంగుల పోస్టల్‌ ‌వోటింగ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 21 : ‌తెలంగాణలో నవంబర్‌ 30‌న జరగనున్న పోలింగ్‌ ‌నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా 49…