Category తెలంగాణ

నీతిమాలిన రాజకీయాలు కాదు నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యం  సామ రంగారెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, నవంబర్ 21: నీతిమాలిన రాజకీయాలు కాñదు.. నిబద్ధత కలిగిన రాజకీయాలే నా లక్ష్యమని ఎల్‌బీనగర్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సామ రంగారెడ్డి పేర్కొన్నారు.  వనస్థలిపురం డివిజన్‌లోని క్రిస్టియన్‌ కాలనీ, హస్తినాపురం ఈస్ట్‌, ఎఫ్‌సీఐ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర కాలనీల్లో స్థానిక కార్పొరేటర్‌ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డితో కలసి రంగారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ…

అయ్యప్ప దీక్షతో మనసును పునీతం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్ 21: దీక్షతో మనసును పునీతం చేసుకునే క్రతువు, శరణు ఘోషతో దయాంతరాల్లోని కరుణను వెలికితీసే సాధనే ఈ అయ్యప్ప దీక్ష అని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం హస్తినపురం డివిజన్ పరిధిలోని ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్ నందు జరిగిన అయ్యప్ప స్వామి…

కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 21 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లిలో 4వ రోజు గడప గడపకు కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం కరుణ శ్రీ కేశవులు ముఖ్యఅతిథిగా పాల్గొని చంద్రయాన్ పల్లి తండా, విటాయిపల్లి గ్రామ ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల…

ఆదరించండి..ఆశీర్వదించండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 21: పటాన్ చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి ప్రజలంతా ఆదరించి తమ అమూల్యమైన ఆశీర్వాదాలు అందించాలని నీలం మధు సతీమణి నీలం కవిత ముదిరాజ్ కోరారు.ఎన్నికల ప్రచారంలో బాగంగా గుమ్మడిదల మండలం బొంతపల్లి,వీరన్నగూడెం, కట్టెంకగూడెం గ్రామాల్లో బీఎస్పీ పార్టీ తరపున  ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.ఈ…

ఎన్నికల నిర్వాహణకు భారీ బందోబస్తు

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 21 : కేంద్ర బలగాల పహార పటిష్టమైన బందోబస్తు.. సున్నితమైన.. సమస్యాత్మకమైన ప్రాంతాలలో ఉన్నతాధికారుల పర్యటనలు స్థానిక పోలీసులు.. ప్రజలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు రాత్రి వేళల్లో తనిఖీలు పోలీసు వాహనాలతో పెట్రోలింగ్ ఏ చిన్న సమస్య వచ్చినా అప్రమత్తమవుతున్న పోలీసులు ఇదంతా ఈనెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల దృశ్య ఎలాంటి…

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం కొలన్ హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 21 : తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వస్తుందని సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా…

దివ్యాంగుల ఓటింగ్‌ పెంచేలా ప్రత్యేక దృష్టి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 21 : దివ్యాంగుల ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి కేటాయించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మేడ్చల్ మల్కాజిగిరి ఆదేశాల మేరకు స్వీప్ భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మూసాపేట ప్రాంతంలో మంగళవారం దివ్యాంగులకు ప్రత్యేక ఓటర్ అవగాహన కార్యక్రమము, బాల వికాస ఎడ్యుకేషన్ సొసైటీ…

మేడ్చల్‌ జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేషన్‌

మేడ్చల్, ప్రజాతంత్ర, నవంబర్ 21 :  రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో మొదటి విడత ర్యాండమైజేష్ ప్రక్రియను జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రజాప్రతినిధుల సమక్షంలో పూర్తి చేశామని, అదే విధంగా జిల్లాకు కేటాయించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల పరిశీలన సైతం పూర్తయిందని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం…

పోలీసులు తనిఖీల్లో రూ. 40 లక్షల పట్టివేత

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 21: ఎన్నికల్లో నిబంధనలో భాగంగా చేపడుతున్న తనిఖీలలో భారీగా నగదు రూ. 45 లక్షలు పోలీసులు పట్టుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటుచేసుకుంది. తాండూరు పట్టణ సిఐ రాజేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో పోలీసులు తనిఖీలు చేపడుతుండగా  పెద్దెముల్ మండలం మారేపల్లి లోని సుమిత్ర…