అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు…








