Category తెలంగాణ

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ కాలనీ లో…

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…

మేడం అని పిలిస్తే…దూరమవుతాం

నేను ఎప్పటికీ విూ సీతక్కనే… మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కుమురమ్‌ భీమ్‌ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది జైనథ్‌ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం…

ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు.…

విభేదాలే కొంపముంచాయి

30 సీట్లు వొస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి పార్టీ శ్రేణులకు అమిత్‌ షా ఆదేశం ఎంపి అభ్యర్థులపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సార్టీ శ్రేణుల్లో విభేదాలే…

జనవరి 1 నుంచి 83వ నుమాయిష్‌

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్‌ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్‌’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…

స్వాతంత్యం తేవడంలో కాంగ్రెస్‌ది కీలకపాత్ర

కార్యకర్తల కృషి ఫలితంగానే రాష్ట్రంలో అధికారం గాంధీ భవన్‌లో కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం జెండాను ఆవిష్కరించిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా అధికారంలోకి వొచ్చామని, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లి రాహుల్‌…

దొరల ప్రభుత్వం కాదు…మాది ప్రజల ప్రభుత్వం

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తాం సంపదను ప్రజలకు అంకితం పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ ఆరు గ్యారంటీల అమలు అబ్దుల్లాపూర్‌మెట్‌లో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించిన డిప్యూటీ సిఎం భట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎంఎల్‌ఏలు ఇహీంపట్నం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తమ ప్రభుత్వం ప్రజల చేత, ప్రజల కోసం అధికారంలోకి…

సంక్షేమ పథకాలకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి వికారాబాద్‌ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్‌ మండలం, రాజాపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ…