Category తెలంగాణ

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు, కడ్తాల పట్టణంలో మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకు…

గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో  గ్రామసభలను నిర్వహించడాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆహ్వానిస్తుందని చెప్పారు కాంగ్రెస్…

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ…

భూమ్మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికీ ఒక్కటే

పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ దివ్య మాతృత్వం’ అనే పుస్తకం ఆవిష్కరణ పత్రీజీ శక్తి స్థలల్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 :  ఈ భూమి మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికి ఒక్కటేనని పిఎస్ఎస్ఎం గ్లోబల్…

నియోజకవర్గ కన్వీనర్ గా చేర్యాల ఆంజనేయులు ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: జగ్గారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు ఎన్నికయ్యారు.నియోజకవర్గం లోని ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 6 గురు ప్రెసిడెంట్ లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ,మహిళా కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే పార్టీ కి సంబందించిన అన్ని విభాగల నాయకులు, ప్రజాప్రతినిధులు,జెట్పీటీసి, ఎంపీటీసి, ఎంపీపీ, సర్పంచ్, కౌన్సిలర్,…

సూపర్ టేస్ట్… డైటింగ్ మస్త్

ఇడ్లీ బాగుంది… సూపర్ టేస్ట్ టిఫిన్ చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  హౌసింగ్ బోర్డు లో రోడ్డు ఫై ఉన్న  టిఫిన్ బండి వద్ద ఆగి టిఫిన్ చేసిన మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు యువత తో సరదాగా ముచ్చటిస్తూ టిఫిన్…

ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఘన సన్మానం 

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  కళావేదిక  అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ(పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా అవార్డు గ్రహీత, డా. బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక జాతీయకన్వీనర్ అంతర్జాతీయ సమన్వయకర్త…

థీమ్‌ పార్కు పనులు నాణ్యతతో చేపట్టాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : అత్యాధునిక  సదుపాయాలతో రూపుదిద్దు కుంటున్న థీమ్‌ పార్కును పచ్చదనంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, ఈ పనులలో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లోని బి.ఏన్.రెడ్డి.నగర్ ఫేస్.3 నందు…