Category తెలంగాణ

ఏకేఐఎఫ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కాసాని వీరేష్ కు అభినందనలు తెలిపిన కాసాని యువసేన నేతలు

పరిగి,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ఆమెచుర్ కబడ్డీ పేడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఐఎఫ్)వైస్ ప్రెసిడెంట్ గా  కాసాని వీరేష్ ముదిరాజ్ ఎన్నికైన నేపథ్యంలో కాసాని యువసేన నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శాలువా కప్పి సన్మానించి …

విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ విభాగంలోకి వివాంటా ఇండస్ట్రీస్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : డ్రోన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వంటి కొత్త విభాగాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడుగు పెడుతోందని ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే డ్రోన్, ఈవీ వ్యాపారంపై పనిన…

భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మంగళవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని చంద్రగిరి పర్వతాల పైన గల బలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్…

బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆర్థికంగా తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ సన్నగారి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన నడిమి దొడ్డి రాములు  ప్రమాదవశతు సోమవారం మరణించారు.  అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే…

ట్రాఫిక్‌ చక్రబంధంలో హయత్ నగర్ డివిజన్ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని స్థానికుల అభ్యర్థన

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నగర ప్రజలకు ట్రాఫిక్‌జామ్‌ నిత్యం నరకం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరజీవిని ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకోవాల్సి వస్తున్నది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు…

త్రిమూర్తుల అవతారం దత్త ప్రభువు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 26: దత్తాత్రేయ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతి ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మధుర లోని శ్రీ దత్తచల క్షేత్రం లో నిర్వహించిన  దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై సహస్ర ఘటజలాభిషేకం, పంచవత చండీ సహిత దత్తాత్రేయయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.త్రిమూర్తుల…

అమనగల్లు లో సీఎం సోదరుడు కొండల్ రెడ్డినీ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి మద్దిమడుగు దైవదర్శనానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యన అమనగల్లులో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాండ్లి రాములు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాములు ఏర్పాటు చేసిన అనన్య రియల్ ఎస్టేట్…

ఎస్సీసెల్ మండల అధ్యక్షునికి పితృ వియోగం

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : కందుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ రాచులూరు గ్రామానికి చెందిన గుయ్యని సామయ్య తండ్రి గుయ్యని మల్లయ్య పరమపదించారని తెలిసి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు మాజీమంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం గుయ్యని మల్లయ్య పార్థీవదేహానికి పూలమాలవేసి నివాలులరించారు.సామయ్య కుటుంభానికి మనోదైర్యాన్ని కల్పిచండం జరిగింది.ఈ సందర్బంగా కందుకూరు…

ధ్యానజగత్ సాకారానికి ఐకమత్యంతో ముందుకు సాగాలి

పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోరుప్రోలు విజయభాస్కర్ రెడ్డి బ్రహ్మర్షి పితామహ పత్రీజీ లక్ష్యమే మన అందరి లక్ష్యం పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : 2030 కల్లా ధ్యాన జగత్ కల సాకారం అయ్యేలా ధ్యానులు ఐకమత్యంతో ఉండి పిరమిడ్ స్పిచువల్ సొసైటీని మూవ్మెంట్ ను…