Category తెలంగాణ

పంచాయ‌తీలోని వారే మున్సిపాల్టీలోనూ..

– తప్పుడు పద్ధతిలో నమోదైన ఓట్లను తొలగించాలి – ఈసీకి ములుగు టౌన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఫిర్యాదు ములుగు, ప్రజాతంత్ర, జనవరి 17: పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న పలువురు ములుగు మున్సిపాలిటీలో తప్పుడు పద్ధతిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నారని, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని ఎన్నికల కమిషనర్‌ సుదర్శన్‌ రెడ్డికి,…

కాలు తొల‌గించ‌కుండానే అద్భుత‌మైన శస్త్రచికిత్స

– కేర్ హాస్పిట‌ల్ డాక్ట‌ర్ల విజ‌యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 17: కాలు తొలగించాల్సిందేనని పలువురు వైద్యులు చెప్పిన ఒక కేసు చివరకు కాలు తొల‌గించ‌కుండానే విజ‌య‌వంతంగా చికిత్స నిర్వ‌హించిన క‌థ‌నం ఇది. తిరుపతికి చెందిన 67 ఏళ్ల వృద్ధుడికి కేర్ హాస్పిటల్స్, మలక్‌పేట్ వైద్యులు విజయవంతంగా చికిత్స అందించి అతని కాలును రక్షించారు. ఈ…

భద్రత విషయంలో ఎలాంటి రాజీ వద్దు

– మేడారంలో 450 సీసీ కెమెరాలతో పక్కా నిఘా – కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క మేడారం, ప్రజాతంత్ర, జనవరి 17: మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా శాంతిభద్రతల ఏర్పాట్లపై పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ…

దివ్యాంగులకు సర్కార్ ‘డబుల్’ గిఫ్ట్

– రూ. లక్ష నుంచి రూ. 2 లక్షలకు పెరిగిన వివాహ ప్రోత్సాహక నగదు – దివ్యాంగ దంపతులకు ఆర్థిక స్వావలంబన కోసం చరిత్రాత్మక నిర్ణయం – భార్య బ్యాంక్ ఖాతాలోకే నేరుగా నగదు జమ – దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం: మంత్రి అడ్లూరి హైదరాబాద్, ప్రజాతంత్ర‌, జనవరి 17:  దివ్యాంగుల‌ జీవన…

మున్సిపల్‌ రిజర్వేషన్లు ఖరారు

– ఎన్నికల సంఘానికి అందనున్న రిజర్వేషన్ల జాబితా – ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల పక్రియలో కీలక ముందడుగు పడిరది. పది మున్సిపల్‌ కార్పొరేషన్లు, 121 మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. శనివారం సాయంత్రానికి మున్సిపల్‌ వార్డులు,…

ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..

– మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిపిస్తే కేంద్రం నిధులు తెస్తాం – కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17: అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ పార్టీని గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని, అవసరమైతే సీఎస్సార్‌ నిధులు తెచ్చి బీజేప పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని…

నిజామాబాద్‌ తిరిగి ఇందూరుగా మార్చి తీరుతాం

– ఇక్కడ కాషాయ జెండా ఎగరేసి తీర్మానిస్తాం – రాముడికి సభ్యత్వం ఉందంటూ ఎంపి అరవింద్‌ వ్యాఖ్య నిజామాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 16: నూటికి నూరు శాతం ఇందూర్‌ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేస్తాం.. నిజామాబాద్‌ పేరును ఇందూరుగా మారుస్తాం అని ఎంపీ ధర్మపురి అరవింద్‌ అన్నారు. దీనిపై తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామన్నారు.…

రెండో విడత సీఎం కప్ కు రంగం సిద్ధం

– రేప‌టి నుంచి గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభం – ఉత్సాహంగా క్రీడాజ్యోతి ర్యాలీలు – అసెంబ్లీ స్థాయిలో మొట్ట మొదటిసారి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: రాష్ట్ర‌ ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడా ప్రాధికార సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెండో విడత సీఎం కప్ 2025 కు ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.…

20న దావోస్‌లో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

– టీఏఐహెచ్‌ ప్రారంభంతో ఆర్థిక ప్రగతి వేగవంతం – టాప్ 20 ఇన్నోవేషన్ హబ్‌ల‌లో రాష్ట్రాన్ని చేర్చ‌డ‌మే ల‌క్ష్యం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 16: ఐటీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఒక కొత్త సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కరించబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్‌గా నిలబెట్టే…