Category తెలంగాణ

భారీగా డ్రగ్స్‌ పట్టివేత

రూ.9 కోట్ల విలువచేసే 90 కిలోల డ్రగ్స్‌ పట్టివేత బొల్లారం పారిశ్రామిక వాడలోని పిఎస్‌ఎన్‌ మెడికేర్‌ పరిశ్రమలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల సోదాలు గత పదియేళ్లుగా పరిశ్రమలో అక్రమ దందా పటాన్‌చెరు,ప్రజాతంత్ర,మార్చి 22: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలో భారీగా డ్రగ్స్‌ ను డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు పట్టకున్నారు. దాదాపు 9 కోట్ల…

మెదక్‌ బిఆర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి

మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ మరో ఇద్దరు బిఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖరారు నాగర్‌ కర్నూల్‌ నుంచి ప్రవీణ్‌ కుమార్‌ తెలంగాణ పార్లమెంట్‌ ఎన్నికల్లో  కచ్చితంగా గులాబీ జెండా పాతాల్సిందేనని భావిస్తున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  వ్యూహ రచన చేస్తున్నారు. ఓ వైపు…

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి..

అప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి కేసీఆర్‌ పతనం ఇక్కడి నుంచే మొదలైంది.. మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వొచ్చే ఎన్నికల్లో మల్కాజ్‌ గిరి పార్లమెంట్‌ పీఠంపై  కాంగ్రెస్‌ జెండా ఎగరాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం వొచ్చిందని, కార్యకర్తలు కష్టపడి పార్టీని గెలిపించాలని  అన్నారు.…

దేశ గౌరవం పెరగాలంటే.. మోదీ మళ్లీ గెలవాలి

వారిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ వోటింగ్‌లో పాల్గొనాలి బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌ బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్‌ ప్రపంచస్థాయి లో భారత్‌గౌరవం మరింత పెరగాలంటే ప్రధానిగా మోదీ మళ్లీ గెలవాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్‌చీఫ్‌ జి.కిషన్‌రెడ్డి తెలిపారు. గత పదేండ్ల మోదీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. మెక్‌ఇన్‌ఇండియా…

నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్ల నారాజ్‌..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు కేవలం 5 పదవులే తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసివారికి  ఇచ్చారని గుర్రు రెండో విడతలో అవకాశాలపై ఆశలు.. వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 21 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్‌ పోస్టులపై సీనియర్లు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కలేదని  కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో…

మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు చుక్కెదురు

కస్టడీ సవాల్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు కిందికోర్టు తీర్పును సమర్థించిన న్యాయమూర్తి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి21: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావుకు  తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్‌ పిటిషన్‌ దాఖలు…

జర్నలిజం గౌరవాన్ని కాపాడాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కెఎస్‌ఆర్‌ రంగారెడ్డి,ప్రజాతంత్ర,మార్చి20: భావప్రకటన స్వేచ్చకు ప్రతిరూపమైన జర్నలిజం వృత్తికి ఉన్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీడియా సంస్థల నిర్వాహకులపై, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులపై ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. రంగారెడ్డి జిల్లా, తుర్క యాంజాల్‌ లో నిర్మించిన క్యాపిటల్‌ ఇన్ఫర్మేషన్‌ మీడియా సంస్థ భవన సముదాయాన్ని…

రైతులంటే ఎందుకింత చిన్నచూపు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శలు హైదరాబాద్‌,ప్రజాతంత్ర, మార్చి20: రైతులంటే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎందుకింత చిన్నచూపు అని బీఆర్‌ఎస్న్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదని.. వడగళ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల…

లిక్కర్‌ స్కామ్‌లో బోయినపల్లి అభిషేక్‌కు ఊరట

 మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అభిషేక్‌ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్‌ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్‌ను హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతించిన…