Category తెలంగాణ

టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి

ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు… మూడు లక్షల మందికి ఊరట హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : డీఎస్సీకి ముందే టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్‌…

వ్యవసాయం మా ప్రభుత్వ ప్రాధాన్యత

రైతుల పట్ల నిర్లక్ష్యం, ఆసహనం ప్రదర్శించొద్దు ఈము రైతులకు వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ చేయండి రుణాలు ఇవ్వడం బ్యాంకర్ల సామాజిక బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలి పథకాలు సరే..లక్ష్యాలను చేరుకోవాలి:స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఎస్‌ఎల్‌బిసి సమావేశానికి హాజరైన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి…

జ్యూడిషియల్‌ విచారణతో కెసిఆర్‌ పరేషాన్‌

ఏం మాట్లాడాలో తెలియడం లేదు మూడు పిల్లర్లు కుంగితే డ్యామ్‌ ఉంటుందా మిషన్‌ భగీరథ ఓ ఫెయిల్యూర్‌ పథకం కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : కాళేశ్వరం, యాదాద్రి పవర్‌ ప్రాజెక్టులపై, విద్యుత్‌ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్‌ పరేషాన్లో పడ్డారని కాంగ్రెస్‌ ఎమెల్సీ…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్‌ యత్నం

అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా.. పలు చోట్ల దయాకర్‌ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్‌ సహా వరంగల్‌ పార్లమెంట్‌ పరిధి నేతల భేటీ హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంటి…

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం అవసరం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి  ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో  యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక  భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ వరంగల్‌ స్థానంలో కడియం తనయ డాక్టర్‌ కావ్య

మరో రెండు లోక్‌సభ సీట్లకు బిఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించిన అధినేత కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : వొచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఖరారు చేశారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌…

కెసిఆర్‌ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్‌ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌…