Category తెలంగాణ

అవినీతిపరులపై సీఎం చర్యలేవి?

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సీబీఐ విచారణ జరపాలి రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 28 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అవినీతిపరులను జైలులో వేస్తామని మాటలకే పరిమితమ య్యాడు తప్ప చర్యలు లేవని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు.…

ముగిసిన మహబుబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్‌

వోటేసిన సిఎం రేవంత్‌..ఎమ్మెల్యే బండ్ల    99.86 శాతం వోటింగ్‌ నమోదు  2న కౌంటిగ్‌..అదేరోజు ఫలితం వెల్లడి మహబుబ్‌నగర్‌,ప్రజాతంత్ర,మార్చి28: మహబుబ్‌ నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్‌ పక్రియ పూర్తయింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకూ జరగింది. . ఈ ఎన్నికల్లో 99.86 శాతం వోటింగ్‌ నమోదైంది.…

ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారువాటికి కారణం కాంగ్రెస్‌ కాదువాస్తవాలకు భిన్నంగా హరీష్‌ రావు మాటలుబిఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌  ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ…

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల కుంభకోణం

హరీష్‌రావు మాజీ పిఎ అరెస్ట్‌ తమకు సంబంధం లేదని హరీష్‌ కార్యాలయం వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 27 : తెలంగాణలో మరో కేసు సంచలనంగా మారుబోతుంది. ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్స్‌లో గోల్‌మాల్‌ జరిగిందని కేసు రిజిస్టర్‌ అయింది. ఇందులో మాజీ మంత్రి హరీష్‌రావు వ్యక్తిగత సిబ్బంది అరెస్టు కావడం కేసులో కీలకంగా మారుతుంది. ఇప్పటికే…

తుక్కుగూడ సెంటిమెంట్‌.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన ఆరు గ్యారంటీలు

దేశవ్యాప్తంగా వందరోజుల్లో అయిదు గ్యారంటీలతో మ్యానిఫెస్టో ఏప్రిల్‌ మొదటి వారంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ.. హజరుకానున్న సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్‌, ప్రియాంక…మ్యానిఫెస్టో విడుదల (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) హైదరాబాద్‌, మార్చి 26 : తుక్కుగూడ సెంటిమెం ట్‌తో కాంగ్రెస్‌ పార్టీ లోకసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో తాజా శాసనసభ ఎన్నికల్లో…

సీఎం సాబ్‌..మాకొద్దీ మండీ.. చెంగిచర్ల నుంచి తరలించండి..

కబేలా కాలుష్యంపై నివాసితుల గుస్సా.. ప్రాణసంకటంగా మారిన మోడర్న్‌ స్లాటర్‌ హౌజ్‌.. పేరుకే అధునాతనం..ఊపిరిసలపనివ్వని దుర్గంధం.. పరిశుభ్రమైన మాంసం సరఫరా లక్ష్యంగా వందలాది కోట్ల రూపాయలు వ్యయంతో సువిశాలమైన స్థలంలో తెరపైకి తెచ్చిన ఆధునిక కబేలా నిర్వహణ లోపం కారణంగా దుర్వాసనలతో నివాసితులకు ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్‌ మహా నగర వాసులు, సమీప ప్రాంతాల వారి…

రాష్ట్ర వ్యాప్తంగా ఆనందోత్సాహాలతో హోలీ వేడుకలు

ఉత్సాహంగా పాల్గొన్న యువత…రంగులమయంగా మారిన హైదరాబాద్‌ ఈవెంట్లతో రెట్టింపయిన పండుగ సందడి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించిన దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల హోలీ వేడుకలు ఆదిలాబాద్‌ జిల్లాలో పండుగ పూట విషాదం…వార్దా నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం హోలీ వేడుకలను ప్రజలు…

మహిళలపై దాడి హేయమైన చర్య : కిషన్‌ రెడ్డి

మేడిపల్లి, ప్రజాతంత్ర, మార్చి 25 : చెంగిచర్ల ఘటనలో గాయపడ్డ పలువురు మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి పరామర్శించారు. చెంగిచర్లలో ఆదివారం హోలీ వేడుకలు జరుకుంటున్న వారిపై ఓ వర్గం గూండాలు దాడికి పాల్పడి విచక్షణారహితంగా ప్రవర్తించడం హేయమైన చర్య అని ఫైరయ్యారు. గాయ పడ్డ గిరిజన మహిళలు…

బ్యాంకర్ల నుంచి రైతులకు వేధింపులు అధికమయ్యాయి

రుణ మాఫీపై ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలి లేదంటే రైతులతో కలిసి సచివాలయ ముట్టడి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు రుణాలు చెల్లించొద్దని అన్నదాతలకు సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25 : రుణమాఫీపై రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయకపోతే లక్షలాది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని మాజీ మంత్రి,…