Category తెలంగాణ

స్వామివారి కల్యాణానికి సర్వం సిద్ధం

భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తజనం నేడు అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించనున్న ప్రభుత్వ సిఎస్‌ శాంతి కుమారి భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం నేడు బుధవారం భక్త జన సందోహం మధ్య కన్నుల పండుగగా జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు…

శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి…

నయనానందకరం….జగదభిరాముని కల్యాణం నేటికీ రామదాసు ఆభరణాలతోనే కల్యాణ తంతు ఆ శిరస్సుపై నుంచి జాలువారిన ముత్యాల తలంబ్రాలు ఎంతో పవిత్రం రేపు భదాద్రి రాములోరి కల్యాణం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :  అదిగో అదిగో భద్రగిరి…ఆంధ్రజాతికది అయోధ్యా పురి…అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ సీతారాములు కొలువైన స్థలం భద్రిగిరి. నూతనంగా వివాహమైన జంటను పెద్దలు…

బిఆర్‌ఎస్‌కు మరో నేత రాజీనామా

కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ సిఎం రేవంత్‌ సమక్షంలో చేరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : సార్వత్రిక పార్లమెంట్‌ ఎన్నికలకు ముందు అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇంఛార్జి మంత్రి సీతక్క విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్‌ పార్టీ…

వోడినా, గెలిచినా మేమెప్పుడూ ప్రజలవైపే..

ఎన్నికల హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం.. లోక్‌ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలి.. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి వారికి చెపుకోవడానికి పథకాలు లేవు.. అందుకే చీరలు, చిత్రపటాలు, అక్షింతల పంపిణీ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్‌ రావు కొడంగల్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 :…

ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌ మోదీకి తాకట్టు…

కాంగ్రెస్‌ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదు.. ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది  అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం..  నారాయణపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 15 : ఐదు పార్లమెంట్‌ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్‌ సుపారీ తీసుకున్నారని,…

కాంగ్రెస్‌ పాలనలో కోతల స్కీమ్‌లు

బీజేపీ, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రజలకు కేసీఆర్‌ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు తేడా తెలిసింది.. రేపు సంగారెడ్డిలో భారీ బహిరంగ సభ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు జహీరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కొత్త స్కీమ్‌లను తీసుకురాకుండా కోతల స్కీమ్‌లను తీసుకొచ్చిందని…

రాష్ట్రానికి మోదీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

దేశంలో ప్రధాని పరువు ఇంత దిగజారిపోయిందా? రాముడి ఫోటోతో కాదు ఆయన ఫోటోతో వోట్లు అడగాలి అభివృద్ధి గురించి అడిగితే ఇంటింటికీ రాముని ఫోటోలు, అక్షింతలు పంపిస్తారా? హిందూ గాళ్లు, బొందుగాళ్లు అన్న కేసిఆర్‌ను ప్రజలే బొంద పెట్టారు తల్లి ప్రస్తావన తీసి బండి తన బొంద తనే తవ్వుకున్నాడు కరీంనగర్‌ దీక్షలో బండి సంజయ్‌పై…

భద్రాద్రికి కల్యాణ శోభ

సర్వాంగ సుందరంగా ముస్తాబు.. రాములోరి పెళ్లికి సర్వం సిద్ధం 17న శ్రీసీతారాముల కల్యాణం 18న మహా పట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : భదాద్రికి పెళ్లి కళ వొచ్చేసింది. మరో రెండు రోజుల్లో జరుగనున్న రాములోరి కల్యాణం కోసం పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రామాలయం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కల్యాణ…

2004 చరిత్ర పునరావృతం

ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఓటమి.. ఇండియా కూటమి విజయం సిఎం రేవంత్‌ రెడ్డి జోస్యం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్ర పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి జోస్యం చెప్పారు. ఈసారి బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2004లో…