Category తెలంగాణ

ఎన్నికల ప్రచారం కోసం కెసిఆర్‌ బస్సుయాత్ర

Operation Sindoor

22 నుంచి మే 10 వరకు రాష్ట్రంలో ప్రచారంఈసీకి నివేదించిన బిఆర్‌ఎస్‌ ప్రతినిధి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్‌ఎస్‌ అధినేత, కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 22 నుంచి మే 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించను న్నారు. కెసిఆర్‌ బస్సు యాత్రకు అనుమతి కోసం బిఆర్‌ఎస్‌ అధికార…

భద్రాద్రి రాముని సాక్షిగా ఆగస్టు 15న 2 లక్షల రైతు రుణమాఫీ

దిల్లీలో మోదీ..గల్లీలో కేడీ(కేసీఆర్‌) ఇద్దరు దొంగలే  దిగిపో..దిగిపో అనడానికి తెలంగాణ కెసిఆర్‌ అయ్య జాగీరు కాదు.. గ్యారంటీగా రాష్ట్రంలో  10 ఏండ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం 6 గ్యారంటీలలో ఐదు అమలు..రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం మోదీకి తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేదు…అందుకే పార్లమెంట్‌ సాక్షిగా విషం చిమ్మాడు మహబూబాబాద్‌ జన జాతరలో ముఖ్యమంత్రి రేవంత్‌…

సాగు నీరు, విద్యుత్‌పై…ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారం

ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదు  దుష్ప్రచారంతో పారిశ్రామిక రంగానికి నష్టం  ఆరోపణలను ప్రజలు కూడా నమ్మే ప్రమాదం  త్వరలోనే రైతు రుణమాఫీ…ఎన్నికల తర్వాత స్పష్టత  ‘మీట్‌ ది ప్రెస్‌’లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19: ప్రజలను ఆందోళనలోకి నెట్టే ప్రచారం మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర…

చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త

బకాయిల కింద రూ.50 కోట్లు విడుదల త్వరలో మిగతా బకాయిలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 19 : చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త తెలిపింది. వారికి చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండిరగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత త్వరలోనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌…

రాష్ట్రంలో రాజుకున్న ఎన్నికల వేడి

పరస్పర విమర్శలతో ఎదురుదాడి తమదంటే తమదే గెలుపని మూడు ప్రధాన పార్టీల ధీమా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : తెలంగాణలో రాజకీయ సవ్నికరణాలు మారుతున్నాయి.కొత్తగా రాజకీయ పార్టీలు బలప్రదర్శనలతో ఎండాకాంలో వేడెక్కిస్తున్నాయి. ఎన్నికల కాలం కావడంతో వోట్ల కోసం నేతలు ప్రజలను చేరుకుంటున్నారు. తమ పార్టీ విధానాలు చెబుతున్నారు. బిజెపి మోదీ ప్రధాని కావాలని…

నిప్పుల కొలిమిలా తెలంగాణ

మండుటెండలతో భీతిల్లుతున్న ప్రజలు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : మండుటెండలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఏప్రిల్‌లోనే ఎండలు అధికంగా ఉండడంతో వొచ్చే మే నెలలో పరిస్థితిని ఊహించుకుని జనం భీతిల్లుతున్నారు. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు గరిష్ఠం 42 డిగ్రీల మధ్య…

వైభవోపేతంగా రాములోరికి పట్టాభిషేకం

గోదావరి జలాలతో భద్రాద్రి స్వామివారికి అభిషేకం పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్‌ సిపి రాధాకృష్ణన్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : భద్రాచలంలోని కల్యాణ రామునికి గురువారం నాడు మహాపట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య పట్టాభిషిక్తుడైన శ్రీరామునికి స్వర్ణ కిరీటధారణ గావించా రు. అభిజిత్‌ లగ్నంలో కల్యాణం జరుపు కున్న…

12 ఎంపి స్థానాలు గెల్చుకుంటున్నాం

బిజెపికి రాష్ట్రంలో తిరుగులేదు మల్కాజిగిరిలో ఈటల భారీ మెజార్టీతో గెలుపు సికింద్రాబాద్‌లో నా గెలుపును ఎవరూ ఆపలేరు ఈటల నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి…

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

 పలుచోట్ల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 18 : రాష్ట్రంలో 17 లోక్‌ సభ స్థానాలకు గాను ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్‌ విడుదలయి నామినేషన్ల పక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వొద్దకు చేరుకుని నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. దీంతో అక్కడ కోలాహలం…