Category తెలంగాణ

ప్రపంచం చూపు..యోగా వైపు

శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఘనంగా ప్రపంచ యోగా దినోత్సవం న్యూదిల్లీ/హైదరాబాద్‌, జూన్‌ 21 :  యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే పక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా…

యోగా..మన కోసం, సమాజం కోసం

యోగాతో శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సు పెంపునకు సామర్థ్యం ప్రజలకు గవర్నర్‌ రాధాకృష్ణన్‌ యోగా దినోత్సవ శుభాకాంక్షలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : మన సుసంపన్నమైన ప్రాచీన భారతీయ వారసత్వంలో యోగా అంతర్భాగమని, యోగా సాధన చేసే వారందరి శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని ఇస్తుందని రరాష్ట్ర…

త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌

మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : అతి త్వరలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ధర్నా చౌక్‌లో విద్యార్థుల ధర్నాపై మంత్రి శ్రీధర్‌ బాబు స్పందిస్తూ…త్వరలోనే గ్రూప్‌ 2, గ్రూప్‌ 3 పరీక్షలు ప్రకటిస్తామని హావ్ని ఇచ్చారు. ఉద్యోగాల ఖాలీలను గుర్తించి అతి త్వరలోనే…

ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రోత్సాహం మరువలేనిది

వర్ధంతి సందర్భంగా కృషిని స్మరించుకున్న బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ గారి వర్ధంతి ( జూన్‌ 21) సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారి త్యాగాలను కృషిని…

భావ స్వేచ్ఛకు భంగం కలగదు…

అందరికీ ఇళ్లు, విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ˜ జర్నలిజానికి అండగా ప్రభుత్వం  టియూడబ్ల్యూజె రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి  జర్నలిజం కత్తి మీద సాము లాంటిదన్న మంత్రి తుమ్మల  జర్నలిస్టులకు ఔట్‌ సోర్సింగ్‌ పద్దతిలో వేతనాలివ్వాలన్న ఎంఎల్‌ఏ కూనంనేని భద్రాచలం/ఖమ్మం, ప్రజాతంత్ర,జూన్‌ 20 :  భావస్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో…

సింగరేణిని కాపాడుకుంటాం

ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణిని కాపాడుకునేందుకు ప్రధానిని కలుస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విపక్షనేతలను కలుపుకుని వెళ్లి కలసి పరిస్థితిని వవరిస్తామని అన్నారు. తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు…

సింగరేణిపై కాంగ్రెస్‌, బిజెపిల కుట్రలు

వేలం పాటలను ఎందుకు అడ్డుకోరు… మండిపడ్డ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా..ఉద్దేశ పూర్వకంగా కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వ్నిడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆనాడు 16…

నిరుద్యోగ యువత ఆందోళన

నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 20 : రాష్ట్రంలోని నిరుద్యోగులు ధర్నాల బాట పట్టారు. గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 పిలవాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టిన ఈ ధర్నాకు పలు పార్టీలకు చెందిన రాజకీయ…

బడుగుల విద్యాలయాలకు భరోసా కల్పించే వీసీలు కావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థను సంపూర్ణంగా బ్రష్టు పట్టించిన గత ప్రభుత్వ నిర్వాకం నుండి యూనివర్సిటీలను సరికొత్తగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రభుత్వం సంపూర్ణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో అర్హులైన,సమర్థులైన, సచ్చీలురైన వీసీల ఎంపికే కీలకం కానుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ముందు యూనివర్సిటీలకు నిధులు ఎంత వచ్చేవో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత…