Category తెలంగాణ

అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ?

రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ ‌చెలగాటం.. కొనుగోళ్లపై నిర్లక్షంతో పంటలు బాగా పండినా అమ్ముకోలేని స్థితి మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం.. హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌రాష్ట్రంలో పంటలను మద్దతు ధరలకు అమ్ముకోలేని స్థితి నెలకొందని, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం తీరుతో రైతులకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఎక్స్ ‌వేదికగా మండిపడ్డారు. అకాల…

Minister Damodara నిమ్స్‌లో విద్యార్థినులకు మంత్రి దామోదర పరామర్శ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ‌రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ నిమ్స్ ‌హాస్పిటల్‌ ‌ను సందర్శించారు. కొమురంభీం ఆసిఫాబాద్‌ ‌జిల్లా వాంకిడి మండలం ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు మహాలక్ష్మి, జ్యోతి, శైలజ విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతూ కోలుకున్న విషయం…

అడ్డగోలు నిర్ణయాలతో రైతులు ఆగం

Tsnews latest updates ,today breaking news, telugu short news

చేతకానప్పుడు హామీలు ఎందుకివ్వాలి? ఏడాది పాలనలో వొచ్చిన లాభం ఏంటి? బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 11 : ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో చేతకాని హామీలు ఇచ్చారని, కానీ ఇప్పుడు అవి అమలు చేయాలంటే సీఎం రేవంత్‌కు తలపానం తోకలోకి వొస్తుందని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. చేతకానప్పుడు అసలు…

ఫార్ములా రేస్ కేసు భయంతోనే దిల్లీకి కేటీఆర్ ప‌రుగులు

 కేటీఆర్ పై మంత్రి పొంగులేటి మ‌రోసారి సంచ‌న‌ల వ్యాఖ్య‌లు ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ఫార్ములా ఈ-రేసింగ్ కేసుకు భ‌య‌ప‌డి కేటీఆర్ దిల్లీకి ప‌రుగులు పెట్టార‌ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచ‌లన కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లా చిన్నవెంకటగిరిలో సోమవారం మంత్రి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఎక్కడున్నారు? ఎందుకు దిల్లీకి…

Basara RGUKT బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య

బాసర, ప్రజాతంత్ర,నవంబర్‌ 11: ‌నిర్మల్‌ ‌జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో సోమవారం  విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం…నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌కు చెందిన స్వాతి పీయూసీ సెకండియర్‌ ‌చదువుతోంది. ఈ క్రమంలో తన హాస్టల్‌ ‌గదిలోకి వెళ్లిన స్వాతి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోసుమార్టం…

గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక

Komatireddy Venkat Reddy

రహదారుల మరమ్మతులకు అత్యాధునిక యంత్రాలు గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందుకు అధునాతన పద్ధతులు, మెషినరీని ఉపయోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్ల‌డించారు. సోమ‌వారం…

ఫార్మాసిటీతో ప‌చ్చ‌ని పొలాలు ధ్వంసం

వికారాబాద్‌ ‌ఘటనపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ‌వికారాబాద్‌ ‌జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల…

కలెక్టర్​పై తిరగబడిన రైతులు రాళ్లు, కర్రలతో దాడికి యత్నం

Farmers Attack On Vikarabad Collector

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11 : వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజవకర్గం లగచర్ల గ్రామంలో ఓ ఫార్మాసంస్థ భూసేకరణ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ ఉద్రిక్తంగా మారింది. గ్రామసభ నిర్వహించేందుకు రెవెన్యూ సిబ్బందితో కలిసి వచ్చిన కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌తో స్థానికులు వాగ్వాదానికి దిగారు. గ్రామసభను ఊరికి దూరంగా ఏర్పాటు చేయడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. గ్రామసభ వద్ద…

ప‌ది నెల‌ల్లోనే 50వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ..

CM Revanth Reddy

విద్యార్థులు డ్ర‌గ్స్ దూరంగా ఉండేలా చూడాలి సారా బుడ్ల‌తో దావత్ చేసుకునేవాళ్ల‌ను సామ‌జికంగా బ‌హిష్క‌రించాలి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు ఏఎంవీఐల‌కు నియామ‌క ప‌త్రాలను అంద‌జేసిన సీఎం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 11 : అధికారం చేప‌ట్టిన 10 నెల‌ల్లోనే 50వేల ఉద్యోగాల‌ను భ‌ర్తీచేసిన ఘ‌ట‌న కాంగ్రెస్ ప్ర‌భుత్వానిద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్​…