Category తెలంగాణ

బ‌డుగుల‌ గ‌ళం పిజెఆర్‌

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిజెఆర్  వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఘ‌న నివాళి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 28 : పేద ప్ర‌జ‌లకు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచిన వ్య‌క్తి మాజీ మంత్రి పి.జ‌నార్ద‌న్ రెడ్డి అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. పిజెఆర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 1994 నుంచి…

బిసిలపై బిఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

లిక్కర్‌ ‌కేసును దృష్టి మళ్లించే యత్నం ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమ‌ర్శ‌లు ‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  ‌విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే…

రేపు అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశం

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 :  ఈనెల 30న   తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సంతాపం తెలిపేందుకు గాను సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమ‌వుతుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసన సభ నివాళులు అర్పించనుంది.  కాగా…

కందుల కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేయండి: మాజీ మంత్రి హ‌రీష్ రావు డిమాండ్

harees rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 28 : రాష్ట్రవ్యాప్తంగా కందుల కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాల‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు ఒక ప్ర‌క‌ట‌న‌లో డిమాండ్ చేశారు.  ప్రభుత్వ నిర్లక్ష్యానికి కంది రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని ఆరోపించారు.  రాష్ట్రంలో 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అవుతున్నా కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం…

ఏజెన్సీలో పులి కలకలం!

Tiger in the agency!

ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…

న్యూ డెమోక్రసీ పార్టీల విలీన స‌భ‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ  పిలుపు కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 :  హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ‌నివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి  ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు.  ఈమేర‌కు శుక్రవారం మండల కేంద్రంలోని…

మన్మోహన్‌ మృతికి టిపిసిసి సంతాపం

వారంపాటు రాజకీయ కార్యకలాపాలకు దూరం: టిపిసిసి చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27: మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ మృతితో వారం రోజుల పాటు సంతాప దినాలుగా కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం కార్యాలయాలకు, విద్యా సంస్థలకు శుక్రవారం సెలవును ప్రకటించారు. నేటి కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో…

మన్మోహన్‌ ఒక లెజెండ్‌..

దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంతాపం హైదరాబాద్‌ ప్రజాతంత్ర డిసెంబర్‌ 27 :  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌  తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్‌ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన…

నవభారత శిల్పిని కోల్పోయాం..:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27 : ఆర్థిక సంక్షోభం నుంచి ఈ దేశాన్ని గట్టెంకించి నవభారత దేశాన్ని నిర్మించిన మహా నాయకుడిని ఈ దేశం కోల్పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వివాదాలు, విమర్శలకు తావు లేకుండా రాజకీయ ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు ఎలా పాటించాలో మన్మోహన్‌ సింగ్‌ తన ప్రవర్తన ద్వారా…