Category తెలంగాణ

మన్మోహన్‌తో విడదీయరాని బంధం

Former Prime Minister Manmohan Singh is associated with Orugallu

ఆనాటి జ్ఞపకాలు గుర్తు చేసుకున్న నేతలు వరంగల్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌27: ఓరుగల్లుతో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు అనుబంధం ఉంది. వరంగల్‌ ఆర్‌ఈసీలో 1992లో జరిగిన కాకతీయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి నాడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ హాజరయ్యారు. కేయూ ఉపకులపతి ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారథ్యంలో జరిగిన వేడుకల్లో ఆయన చేతుల…

సింగ్‌సాబ్‌కు ‘ప్రజాతంత్ర’ సలామ్‌..!

తెలంగాణ ఏర్పాటులో ‘మన మోహనుడు’ రాష్ట్ర సాధనలో  సానుకూల అడుగులు వ్యూహాత్మక చతురత ప్రదర్శించిన నాటి ప్రధాని (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) ఎన్నో ప్రతిబంధాల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలిగామంటూ మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ తన చివరి ప్రసంగంలో వ్యక్తం చేసిన తీరు.. తెలంగాణ విషయంలో ఆయన ఎన్ని విషమ పరీక్షలను…

ఏజెన్సీలో పులి కలకలం!

Tiger

ప్రజలను అప్రమత్తం చేసిన అటవీశాఖ అధికారులు పాదముద్రల ఆధారంగా గుర్తించే ప్రయత్నం కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఏజెన్సీలో చాలా రోజుల తర్వాత పులి సంచరిస్తుందనే సమాచారం గిరిజన ప్రాంత ప్రజల్లో కలకలం రేపింది. మండలంలోని ఊటాయి, కొనపూర్, సాధిరెడ్డి పల్లి పరిధిలోని ఉన్న అటవీ ప్రాంతాన్ని డీఎఫ్‌వో విశాల్, ఎఫ్‌డీవో చంద్రశేఖర్ ఆదేశాలమేరకు నర్సంపేట…

న్యూ డెమోక్రసీ పార్టీల విలీన స‌భ‌ను జ‌య‌ప్ర‌దం చేయాలి

CPI ML New Democracy

కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ పిలుపు కొత్తగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ‌నివారం జరిగే రెండు సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీల (CPI ML New Democracy) విలీన సభను జయప్రదం చేయాలని కొత్తగూడ సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఇడంపాక శ్రీశైలం, జిల్లా నాయకులు బూర్కా వెంకటయ్య కోరారు.…

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి..

Operation Sindoor

హైద‌రాబాద్ ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతిని వ్యక్టం చేశారు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం లో…

దేశం గొప్ప కుమారుడిని కోల్పోయింది : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ (Manmohan singh) తీవ్ర మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మన్మోహన్ మృతితో దేశం గొప్ప కుమారుడిని కోల్పోయిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఎక్స్‌లో పేర్కొన్నారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తని కోల్పోయిందిన విచారం వ్యక్తం చేశారు. రాజకీయ, ప్రజా జీవితానికి…

స్థిత ప్రజ్ఞత కలిగిన నేత డాక్ట‌ర్ మ‌న్మోహ‌న్ సింగ్‌.. : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Union Minister Kishan Reddy

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, డిసెంబ‌ర్ 27 : భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నన‌ట్లు కేంద్ర‌మంత్రి జి.కిష‌న్‌రెడ్డి (Kishan reddy ) ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న డాక్టర్ మన్మోహన్ దిల్లీ ఎయిమ్స్‌ లో చికిత్స…

రాష్ట్రంలో అంతుచిక్క‌ని వాతావరణం

ఉష్ణోగ్ర‌తల్లో హెచ్చుత‌గ్గులు, అకాల వ‌ర్షాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. మంగళవారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోతున్నాయి. చాలా జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలుగా రికార్డయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌ జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ నగరంలో…

అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు

రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి భంగం : మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సీఎంగా రేవంత్‌రెడ్డి వొచ్చిన తర్వాత‌ నుంచి అక్రమ అరెస్టులు పెరిగాయని, అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాడని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ మాజీ చైర్మన్‌…