Category తెలంగాణ

బడ్జెట్ సమావేశాలనాటికి మండలి హాల్ సిద్ధం

– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: శాసన మండలి హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అతి త్వరలో జరగనుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రాంగణలోని శాసనమండలి భవనం పునర్నిర్మాణ పనులను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ నరసింహా చార్యులు, ఆరఅండ్‌బీ, అగాఖాన్ సంస్థ, తదితర…

కేంద్ర నిధులపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక

– కార్యదర్శుల సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి దక్కాల్సిన నిధులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పేర్కొన్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం మంగళవారం జరిగింది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం నిర్వహించిన ఈ సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ…

రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన

– రవాణా శాఖ మంత్రి పొన్నం – రోడ్డు భద్రతా ప్రతిజ్ఞా వెబ్‌సైట్ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్య తగ్గేలా అవగాహన కల్పిస్తున్నామని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ వెబ్‌సైట్‌తో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన…

నేటి నుంచి మేడారంలో తిరుగువారం జాతర

ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మేడారం, కన్నేపల్లి ఆలయాల్లో సమ్మక్క, సారలమ్మలకు బుధవారం నుంచి  తిరుగువారం జాతర నిర్వహించనున్నారు. మహాజాతర ప్రారంభమైన వారం రోజుల తర్వాత ఈ పండుగ  జరుపుతారు. పూజారులు ఆలయాలను శుద్ధి చేసి దూపదీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. తిరుగువారం పండుగ రోజున గిరిజన, గిరిజనేతర భక్తులు అమ్మవార్లను…

విష ప్రచారం చేసినా జాతర విజయవంతం

– మేడారం జాతరపై మంత్రి సీతక్క చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడారం జాతర విజయవంతం అయ్యిందని, జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆమె చిట్‌చాట్ మాట్లాడుతూ కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష…

ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి

– జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభం – రోగులు, వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’ – పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

మాజీ ఎమ్మెల్యే చందుపట్ల మృతి విచారకరం

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సంతాపం మంథని, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (1994-1999) మరణం విచారకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వారి ఆత్మకు…

రైతుల విజయాలపై ప్రదర్శనలు రూపొందించాలి

– ‘రైతు నేస్తం’లో అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం – రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకనుగుణంగా రైతుల అనుభవాలు, విజయ…

అప్పుడు అరాచకం.. ఇప్పుడు ఆరాటం

– గత పాలకుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి నిప్పులు – పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే – ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: గత పాలకులు పేదల సొంతింటి కలను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా…