Category తెలంగాణ

ప్రజలకు అత్యవసర వైద్యసేవలు అందేలా చ‌ర్య‌లు

Minister Sridhar Babu

అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తాం పిల్లల ఆరోగ్యంపై అంగన్వాడి కేంద్రాలు దృష్టి సారించాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిళ్ల శ్రీధర్ బాబు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జనవరి 7 : ప్రజలకు అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు (Minister…

గూండాల్లా  కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల ఆగ‌డాలు..

Union Minister Kishan Reddy

పోలీసుల స‌మ‌క్షంలోనే బిజెపి కార్యాల‌యంపై దాడి కాంగ్రెస్ తన తీరు మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి.. కేంద్రమంత్రి,  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 7 : బీజేపీ రాష్ట్ర‌ ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని కేంద్రమంత్రి,…

కేంద్ర ప్రభుత్వం దేశానికి క్షమాపణ చెప్పాలి

ప్రియాంక‌గాంధీపై బిజేపి నేత‌ వ్యాఖ్య‌లు దారుణం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎర్రుపాలెం, ప్రజాతంత్ర, జనవరి 7: హైదరాబాద్‌లో గాంధీ భవన్, బిజెపి కార్యాలయాలపై జరిగిన దాడులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka Mallu) స్పందించారు. ఎర్రుపాలెం మండలంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు పర్యటనలో ఉన్న ఆయన విలేకరుల సమావేశంలో…

హెచ్ఎంపివి వైర‌స్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి

భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు.. జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రి.. వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, జ‌న‌వ‌రి 6 :   హెచ్ఎంపివి వైర‌స్  అనేది కొత్త వైరస్ కాదు. 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని, నాటి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉంద‌ని వైద్య‌ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్ల‌డించారు.…

ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా… తెలంగాణ‌ను తీర్చిదిద్దుతున్నాం..

దేశ ప్రగతిలో రైల్వేలు  ఎంతో కీలకం హైదరాబాద్ -బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి స‌హ‌క‌రించండి.. రాష్ట్రంలో 370 కి.మీ రీజనల్ రింగ్ రోడ్  నిర్మాణం చర్లపల్లిలో కొత్త టెర్మినల్ అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6 : దేశ ప్ర‌గ‌తిలో రైల్వే అభివృద్ధి ఎంతో కీల‌క‌మ‌ని…

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా క‌లిసి ప‌నిచేస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  

ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమ‌ని, అవ‌స‌ర‌మైతే ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే…

న్యూ ఎనర్జీ పాలసీ

దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం మిగులు విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బిఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మని ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 :  దేశ, విదేశీ పెట్టుబడులు…

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 6 : ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్‌ ‌కోరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌తీర్పును హైకోర్టు…

తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు ప్రాధాన్యతనివ్వండి

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర,  జ‌న‌వ‌రి 6 : భౌగోళికంగా ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణ రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం పదో స్థానంలో ఉందని, జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్‌వర్క్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…