Category తెలంగాణ

పులకించిన గోదారమ్మ

భద్రాద్రిలో వైభవంగా తెప్పోత్సవం హంసవాహనంపై ఉన్న స్వామివారిని దర్శించుకుని తరించిన భక్తులు ఇసుక తిన్నెలపై స్వామివారిని వీక్షించిన భక్త జనం భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 9 :భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్ధానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం సాయంకాలం సంధ్యా సమయాన భద్రాచల పవిత్ర పావన గౌతమి నదీ తీరంలో సీతారామచంద్ర స్వామి…

ఏడు గంటల ఉత్కంఠకు తెర

ఇదొక చెత్త కేసుగా అభివ‌ర్ణించిన కెటిఆర్ (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ) రాష్ట్ర ప్రజల ఏడుగంటల ఉత్కంఠకు ఎట్ట‌కేల‌కు సాయంత్రం తెరపడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య‌ గురువారం ఏసిబి ఎదుట హాజరుకావడానికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు అంగీకరించింది మొదలు ఆయన చిరునవ్వుతో ఏసిబి కార్యాలయం నుంచి బయటికి వొచ్చే…

“భూభార‌తి”కి గ‌వ‌ర్న‌ర్ ఆమోదం

గ‌వ‌ర్న‌ర్ జిష్టుదేవ్ వ‌ర్మ ఆమోదించిన భూ భార‌తి బిల్లు కాపీని గురువారం స‌చివాల‌యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి అంద‌జేస్తున్న‌ రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి న‌వీన్ మిట్ట‌ల్

 వీలైనంత త్వ‌ర‌గా చ‌ట్టాన్ని అమ‌లులోకి తెస్తాం ప్ర‌జ‌ల‌కు మెరుగైన రెవెన్యూ సేవ‌లు అందిస్తాం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, జనవరి 09 : చారిత్రాత్మ‌క‌మైన‌ భూ భారతి చ‌ట్టాన్ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆమోదించిన నేప‌థ్యంలో వీలైనంత త్వ‌ర‌గా ఈ చ‌ట్టాన్ని అమ‌లులోకి తీసుకొచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి…

రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌

మిగులు విద్యుత్‌ ఇతర రాష్ట్రాలకు పంపిణీ పాలమూరు జిల్లాను అన్నపూర్ణ జిల్లాగా మ‌రుస్తాం.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాం.. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వనపర్తి, ప్రజాతంత్ర, జనవరి 09: రాష్ట్రంలో 24 గంటల నాణ్యతమైన విద్యుత్‌ను ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వనపర్తి జిల్లాలో విద్యుత్ వ్యవస్థను…

ఉపాధి హామీ బ‌కాయిల‌ను చెల్లించండి

Pay employment guarantee dues

గ్రామ‌స్థాయి ఉద్యోగుల‌కూ నెల‌నెలా వేత‌నాలు ఇవ్వాలి.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 9 :  జాతీయ ఉపాధిహామీ పథకం కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా గ్రామస్థాయి ఉద్యోగుల జీతాలను…

‘సుప్రీమ్‌’‌లో కెటిఆర్‌కు చుక్కెదురు

Supreme shocks to ktr

క్వాష్‌ ‌పిటిషన్‌ అత్యవసర విచారణకు నో 15న విచారిస్తామన్న చీఫ్‌ ‌జస్టిస్‌ ‌ఖన్నా న్యూదిల్లీ, జనవరి 9 (ఆర్‌ఎన్‌ఎ):  ‌సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్‌ ‌పిటిషన్‌ను శుక్రవారం విచారణకు తీసుకునేందుకు చీఫ్‌ ‌జస్టిస్‌ ‌నిరాకరించారు. ఈనెల 15న సుప్రీంలో కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌పై విచారణ జరగనుంది.…

భద్రాద్రికి రాముక్కోటి్ణ శోభ

Ramukkotna is the beauty of Bhadradri

నేడు గోదావరి నదీ తీరంలో తెప్పోత్సవం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనాలు తొక్కిస‌లాట‌లు జ‌ర‌గ‌కుండా భారీ బందోబ‌స్తు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 8 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం గోదావరి నదీ తీరంలో స్వామి వారి హంస వాహనం విహరించనుంది. శుక్రవారం తెల్లవారుజామున వైకుంఠ…

వెదురు సాగుతో అధిక‌ లాభాలు

ప్లాస్టిక్ ప్ర‌త్యామ్నాయంగా వెదురును ఉప‌యోగించాలి ఎక‌రం వెదురు పంట‌తో ఏటా రూ.ల‌క్ష ఆదాయం.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8 : మహిళల ఆదాయాన్ని పెంపొందించే దిశలో వెదురు సాగును ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క  అన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాల…

కింగ్‌ఫిషర్‌ బీర్‌ ప్రియులకు షాక్‌..

A shock for Kingfisher beer lovers..

స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: ఇది బీర్‌ ప్రియులకు పెద్ద షాక్‌.. ముఖ్యంగా కింగ్ ఫిష‌ర్‌ బీర్ ప్రేమికులకు మింగుడు పడదు. తెలంగాణకు కింగ్‌ ఫిషర్ల బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్‌ బ్రూవరీస్‌ కంపెనీ స్పష్టం చేసింది. తెలంగాణ స్టేట్‌ బేవరేజ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బకాయిలు చెల్లించకపోవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు…