Category తెలంగాణ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు బీజేపీ కమిటీ

– నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: రానున్న జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌ రావు గారు ఐదుగురు సభ్యులతో కూడిన మానిటరింగ్‌ కమిటీని శుక్రవారం నియమించారు. పార్టీ శాసనసభా పక్ష ఉప నాయకుడు పాయల్‌ శంకర్‌, పార్లమెంట్‌ సభ్యుడు ఎం. రఘునందన్‌…

సీఎంను కలిసిన దర్శకుడు సందీప్‌ రెడ్డి

– రిలీఫ్‌ ఫండ్‌కు రూ.10 లక్షల విరాళం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా రూ.10 లక్షల విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందించారు. తన సొంత బ్యానర్‌ భద్రకాళి ప్రొడక్షన్స్‌ తరపున నిర్మాత ప్రణయ్‌ రెడ్డి వంగా, సందీప్‌ రెడ్డి వంగాలు శనివారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌…

యాదాద్రీశుడిని దర్శించుకున్న ప్రిన్సిపల్‌ సెక్రటరి

– ఆలయ అభివృద్ధిపై సమీక్ష యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : రెవెన్యూ, ఎండోమెంట్స్‌ డిపార్టుమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ఈవో ఎస్‌.వెంకటరావు, కమిషనరు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం…

ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆయన నివాసాలు, బంధువుల ఇళ్లలో ఎనిమిదిచోట్ల త‌నిఖీలు హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 29 :హనుమకొండ జిల్లా కాజీపేట చైతన్యపురిలో ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ బండి నాగేశ్వర్‌రావు ఇంట్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో…

ర్యాష్‌ ‌డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి

– టీవీ నటుడు లోబోకు ఏడాది జైలు జనగామ,ఆగస్ట్ 29: ‌రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతితోపాటు- పలువురు గాయపడటానికి కారణమైన టీవీ నటుడు ఖయూమ్‌ అలియాస్‌ ‌లోబోకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ జనగామ కోర్టు తీర్పునిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి పోలీసుల కథనం ప్రకారం.. 2018 మే 21న ఓ టీవీ ఛానల్‌ ‌తరఫున…

ప‌రిగిలో యూరియా కోసం రైతుల ఆందోళన

– బీఆర్ఎస్ నేతల మ‌ద్ద‌తు పరిగి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29:  సకాలంలో యూరియా అందకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టిన సంఘటన పరిగి పట్టణంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. పంట అదును కాలంలో యూరియా అందకపోవడంతో రైతులు రాస్తారోకో చేపట్టారు. గంటల తరబడి ఫర్టిలైజర్ దుకాణాల ముందు లైన్లో వేచి ఉన్న యూరియా దొరకటం లేదంటూ రైతులు మండిపడ్డారు.…

నేడు హైద‌రాబాద్‌కు కేంద్ర‌ మంత్రి ప్రహ్లాద్ జోషి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 29:  కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శ‌నివారం హైదరాబాద్ రానున్నారని ఉత్త‌రాది మ‌ఠం నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హైదరాబాదులో చాతుర్మాస్య దీక్షకు కూర్చున్న ఉత్తరాది మఠం  సత్యప్రమోద తీర్థ స్వామీజీ దర్శనం చేసుకుంటారు. ఈ సందర్భంగా  ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సత్యప్రమోద తీర్థ స్వామీజీ  నాణేన్ని కేంద్ర…

నిమ్స్ లో 5.44ల‌క్ష‌ల మందికి వైద్య‌సేవ‌లు

– హాస్పిట‌ల్‌ డైరెక్ట‌ర్ బీర‌ప్ప‌ – అభినందించిన మంత్రి దామోద‌ర్ రాజ‌న‌ర్సింహ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్  29: నిమ్స్‌లో ఈ ఏడాది తొలి 7 నెల్లలో (జనవరి నుంచి జులై) 5 లక్షల 44 వేల మందికి వైద్య సేవలు అందించామని నిమ్స్ డైరెక్టర్  బీరప్ప తెలిపారు.  నిమ్స్‌లో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలపై శుక్ర‌వారం…

ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్ష కిట్లు

– కూసుమంచిలో కిట్లను పంపిణీ చేసిన మంత్రి  పొంగులేటి ఖమ్మం/ కూసుమంచి,ఆగస్ట్  29, ప్రజాతంత్ర : ప్రమాదాల నివారణ కొరకు కాటమయ్య రక్షక కిట్లను గీత కార్మికులు తప్పనిసరిగా వినియోగించాలని రెవెన్యూ, హౌజింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖల మంత్రి  పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయ‌న‌, శుక్రవారం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్…