Category తెలంగాణ

కాళేశ్వరం, బిసి బిల్లుపై రేపు చర్చ

– మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30 : అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఆదివారం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం సభలో చర్చ…

ఉర్దూ జర్నలిస్టులకు కంప్యూటర్లు

– మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి అంగీకారం – పునశ్చరణ తరగతుల్లో ఉర్దూ అకాడమి చైర్మన్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ఉర్దూ జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి 100 కంప్యూటర్లు సమకూర్చడానికి వెనుకబడిన తరగతులు, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అంగీకరించారని ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హమ్దన్‌ తెలిపారు.…

బీసీ రిజర్వేషన్లపై చిత్త‌శుద్ధితో ఉన్నాం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాదన, ప్రజాతంత్ర, ఆగస్టు 30: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ స్పష్టం చేశారు. సెక్ర‌టేరియ‌ట్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసనరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్‌ నుండి ఇంటింటా సర్వే…

రైతులను పట్టించుకోని సీఎం రేవంత్‌

– బీజేెఎల్‌పి నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: సీఎం రేవంత్‌ రెడ్డి గాలి మోటర్‌లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ విూడియా…

స‌ర్కారు స్కూళ్ల‌ను ప‌ట్టించుకోవాలి

– రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి – ఐదు పాఠశాలలకు టాయిలెట్ క్లీనింగ్‌ మిషన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: నగరంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో మొత్తం 21 పాఠశాలలకు నూతన…

సీఎంను కలిసిన సీఎస్‌ రామ‌కృష్ణారావు

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని శనివారం  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెలాఖ‌రున ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉండ‌గా ఆయన సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు సీఎంకు…

అసెంబ్లీ రేపటికి వాయిదా

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 30: శ‌నివారం ప్రారంభ‌మైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతికి శాసనసభ సంతాపం ప్రకటించింది. ఆయన మృతిపట్ల సీఎం రేవంత్‌ రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, వేముల…

రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు

– మాగంటి గోపినాథ్‌ సంతాప తీర్మనంలో సీఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 30: రాజకీయంగా పార్టీలు వేరైనా మాగంటి గోపినాథ్‌ వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడని, విద్యార్థి దశ నుంచే చురుకుగా ప‌నిచేసే వారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం నుంచి ప్రారంభమైన శాసనస‌భ‌ సమావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే గోపీనాథ్‌ సంతాప తీర్మానాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో…

మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై కార్యక్రమాల నిర్వ‌హ‌ణ‌

– టీ-శాట్‌ సీఈవోను కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: విద్య, శిక్షణ (విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి ఇతర అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీ-శాట్‌ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్‌ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన చైల్డ్‌ రైట్స్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి, సభ్యలు. టి-శాట్‌ ద్వారా మహిళాభివృద్ధి,…