Category తెలంగాణ

‘స్థానిక’ ఎన్నికలపై ఈసీ కసరత్తు

– వివిధ విభాగాల అధికారులతో కమిషనర్‌ ‌భేటీ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 27: ‌రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా త్వరలో మోగనుంది.  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సన్నాహాల కోసం…

బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌,‌సెప్టెంబర్‌ 27(ఆర్‌ఎన్‌ఎ): ‌బీసీ రిజర్వేషన్‌ ‌జీవోపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శనివారం విచారణ జరిగింది. పిటిషనర్‌ ‌తరపున న్యాయవాది మయూర్‌ ‌రెడ్డి వాదనలు వినిపించారు. అయితే ఎమ్మెల్సీ తీన్మార్‌ ‌మల్లన్న ఇంప్లీడ్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరుపున వర్చువల్‌గా అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సుదర్శన్‌ ‌రెడ్డి హాజరయ్యారు. పంచాయతీరాజ్‌ ‌చట్టం ప్రకారం సెక్షన్‌…

రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే న‌గ‌ర‌ ప్రజలను ముంచిండు

– మూసీ వ‌ర‌ద‌ల పాపం రేవంత్‌రెడ్డిదే – రెండు చెరువుల‌ను ఖాళీచేయ‌లేదు – అందుకే ఇంత‌టి వ‌ర‌ద – మూసీ సుంద‌రీక‌ర‌ణ పేరుదో దోపిడీ – కె.టి.ఆర్‌. ఆరోప‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27:  రూ.1.50 లక్షల కోట్ల దోపిడీ కోసమే హైదరాబాద్ ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మూసీ వరదలో ముంచారని బీఆర్ఎస్ వర్కింగ్…

వోటు చోరీతోనే ప్రధాని అయిన మోదీ

– గ్రామాల్లో సంతకాల సేకరణ – టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌వోటు చోరీతోనే మూడోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ఆరోపించారు. అదే వోటు చోరీతో మూడోసారి కూడా ప్రధాని కాగలిగారని, వోటుచోరీ జరిగిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. వోటు చోరీని  ఏఐసీసీ అగ్రనేత…

యాదగిరిగుట్ట ఆల‌యానికి మరో అరుదైన కీర్తి.

– పర్యాటక దినోత్సవంలో  తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27:  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మరో అరుదైన కీర్తి దక్కింది. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవంలో  భాగముగా తెలంగాణ టూరిజమ్ ఎక్సెలెన్స్ అవార్డ్ దక్కించుకున్న  తొలి పుణ్యక్షేత్రంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంపికయింది.  ఈ సందర్భంగా…

లండ‌న్‌లో న‌ర‌సింహ‌స్వామి క‌ల్యాణం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శ్రీ స్వామివారి కల్యాణోత్సవములో భాగంగా శనివారం లండన్ నగరంలో మిల్టన్ కేన్స్ ప్రాంతంలో శ్రీ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మేయర్ జేమ్స్ ల్యాంక్ హిస్టరీ. కౌన్సిలర్ పిందర్.చౌహన్ వీరితోపాటు పుర ప్రముఖులు అనేకమంది శ్రీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో…

ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. 

– ఎఫ్ఎఫ్ఎస్ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి పొన్నం రవిచంద్ర బెంగళూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: ఫిలిం సొసైటీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ఎఫ్.ఎఫ్.ఎస్.ఐ సౌత్ రీజియన్ ప్రధాన కార్యదర్శి డా.పొన్నం రవిచంద్ర కోరారు.  బెంగళూరులో  సుచిత్ర ఫిలిం సొసైటీ లో శనివారం జరిగిన సౌత్ రీజియన్ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో…

వరద పరిస్థితులపై అధికారులతో మాట్లాడిన సీఎం 

– మూసీ పరీవాహకం వెంట జాత్త్రలు తీసుకోవాలి – ఎంజీబీఎస్‌లోకి వరద.. పరిస్థితి సమీక్షించిన ముఖ్యమంత్రి – అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 27 : వరుసగా వర్షాలు, వరదలతో జంట జలాశయాల గేట్లు ఎత్తడం, మూసీకి వరద నీటి ప్రవాహం పెరగటంతో మూసీ పరీవాహకం వెంట ఉన్న పరిస్థితిని ముఖ్యమంత్రి…

ఎంజిబిఎస్‌ ‌నుంచి బస్సుల నిలిపివేత

– ఉప్పల్‌, ‌జెబిఎస్‌, ఆరాంఘర్‌ నుంచి సర్వీసులు – ఎక్స్ ‌వేదికగా ఎండి సజ్జనార్‌ వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌27: ‌మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్‌ ‌ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‘ఎక్స్’ ‌వేదికగా ప్రయాణికులకు సూచనలిచ్చారు. ప్రయాణికులు ఎంజీబీస్‌కు…