Category తెలంగాణ

రాజన్న దర్శనాలను నిలిపేసిన అధికారులు

వేములవాడ, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 22: ‌కార్తీక మాసం కావడంతో వేములవాడ రాజన్నకు భక్తుల తాడికి విపరీతంగా పెరిగింది. అయితే ఉదయం నుంచి స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో తలనీలాలు సమర్పించుకొని దర్శనానికి రాగా బంద్‌ ‌చేసినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌, ‌వరంగల్‌, ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలోని…

విజయవంతంగా సైబర్‌ మేధ ఏఐ

– మేడ్చల్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో నిర్వహణ మేడ్చల్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: మేడ్చల్‌ పోలీసు ట్రైనింగ్‌ కాలేజీలో సైబర్‌ మేధ ఏఐ పేరుతో ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. సైబర్‌ నేరాల పెరుగుదల నేపథ్యంలో సురక్షిత డిజిటల్‌ వాతావరణ నిర్మాణంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) పాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించడం…

రాష్ట్రంలో ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ

– విదేశీ వర్సిటీల కోసం ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ క్యాంపస్‌ – ఏర్పాటుకు ఆస్ట్రేలియా విద్యాసంస్థ ‘వీఐటీ’ ఆసక్తి – ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి శ్రీధర్‌బాబుతో ప్రత్యేక భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : తెలంగాణలో ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ విధానంలో ‘ఇంటర్నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సిటీ’ని ఏర్పాటు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ విద్యా…

కాంగ్రెస్‌కు టీఆర్‌ఎస్‌ఎం మద్దతు

– బీఏఎస్‌ నిధులు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి – సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరికి ధన్యవాదాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22 : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి తెలంగాణ రికగ్నైజ్‌డ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌(టీఆర్‌ఎస్‌ఎం) అసోసియేషన్‌ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నదని, కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తామని ఆ సంఘం…

విద్య‌లో పెట్టుబ‌డి అంటే భ‌విష్య‌త్తును నిర్మించ‌డం

– ఐఏఎస్ ఆఫీస‌ర్ శంక‌రన్ సేవ‌లు అద్భుతం – అధికారంలో వున్న‌వారు న్యాయం చేయాలి – శంక‌ర‌న్ చూపిన మార్గం అనుస‌ర‌ణీయం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ హైదరాబాద్ (గౌలిదొడ్డి), ప్ర‌జాతంత్ర‌,  అక్టోబర్ 22: విద్యలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తును నిర్మించడం అని సీఎం రేవంత్ రెడ్డి  చెప్పిన మాటలను సాకారం చేస్తున్నారనీ సాంఘిక…

తెలంగాణ రవాణా చెక్‌ ‌పోస్టుల ఎత్తివేత

– సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు – హ‌డావిడిగా రవాణా శాఖ నిర్ణయం – నంబర్‌ ‌ప్లేట్‌ ‌రికగ్నేషన్‌ అమలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22:‌ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్‌ ‌పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి సంచలన ఆదేశాలిచ్చారు. దీంతో తక్షణమే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నట్లు…

సృష్టి ఫెర్టిలిటీ కేసులో స్పీడ్‌ ‌పెంచిన ఈడీ

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌22: ‌రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సృష్టి ఫెర్టిలిటీ కేసులో అధికారులు స్పీడ్‌ ‌పెంచారు. ఇప్పటికే చంచల్‌గూడ మహిళా జైల్లో రిమాండ్‌లో ఉన్న నిందితులు డాక్టర్‌ ‌నమ్రత, కల్యాణి, సంతోష్‌, ‌నందినిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అలాగే  ప్రధాన నిందితుడు డాక్టర్‌ ‌నమ్రత కుమారుడు జయంత్‌కృష్ణను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున…

స్కావెంజ‌ర్ల జీతాలు చెల్లించండి

– తొమ్మిది నెల‌లుగా జీతాలు రాక ఇబ్బందులు – చిరుద్యోగుల క‌ష్టాన్ని గుర్తించాలి – విశ్రాంత ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్ర‌భుత్వం – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 31: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హ‌రీష్‌రావు…

లక్ష్మీనరసింహుడికి స్వాతి నక్షత్ర ప్రత్యేక పూజలు

– స్వామివారికి అష్టోత్తర శతకటాభిషేకం – గిరి ప్రదక్షిణలో ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్య యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అష్టోత్తర శతకటాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గిరి ప్రదక్షిణలో…