Category తెలంగాణ

చనిపోయిన ఐదేళ్లకు డెత్‌ సర్టిఫికెట్‌ జారీ  

~ శ్రీపాద నరేష్‌ మృతిని ధ్రువీకరించిన బహరేన్‌లోని ఇండియన్‌ ఎంబసీ  – ఇపుడు శవాన్ని ఇండియాకు తరలించడం సాధ్యం కాదు – అంత్యక్రియలు అక్కడే నిర్వహించాలని ఎంబసీ సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: గల్ఫ్‌ దేశమైన బహరేన్‌లో చనిపోయిన తెలంగాణ వాసికి ఐదేళ్ల నాలుగు నెలల తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం (డెత్‌ సర్టిఫికెట్‌)…

యాద‌గిరిగుట్ట‌లో మెగా రక్త దాన శిబిరం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర,  అక్టోబర్ 30: పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా  యాదగిరిగుట్ట పట్టణంలోని లక్కీ ఫంక్షన్ హాల్‌లో యాదగిరిగుట్ట పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పిలుపు మేరకు యాదగిరిగుట్ట ఏసిపి బీ శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వ‌హించ‌గా పెద్ద సంఖ్య‌లో దాత‌లు వ‌చ్చి ర‌క్త‌దానం చేశారు.…

మున్నేరు వాగు ఉధృతితో మరోమారు ఆందోళన

– ఖమ్మం-బొమ్మకల్‌ ‌రహదారిపై భారీగా వరద ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ‌మొంథా తుపాను ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు ఖమ్మంలోని మున్నేరు వాగు మరోమారు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతకంతకూ నీటిమట్టం పెరగడంతో మరోమారు భయాందోళనలు మొదలయ్యాయి. వాగు పరివాహకంలోని కాలనీలను వరద చుట్టుముట్టింది. మోతీనగర్‌, ‌బొక్కలగడ్డ కాలనీల్లోకి వరద చేరింది. మోతీనగర్‌లోని 35, బొక్కలగడ్డలో 57…

ప్యారడైజ్‌ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు

– 9 నెలల పాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌30: ‌ప్యారడైజ్‌ ‌జంక్షన్‌ ‌నుంచి డెయిరీఫామ్‌ ‌రోడ్‌ ‌వరకు జాతీయ రహదారి 44 పై ఎలివేటెడ్‌ ‌కారిడర్‌ ‌నిర్మాణం పనులు ప్రారంభం సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్‌ ‌కమిషనర్‌ ‌డి. జోయల్‌ ‌డేవిస్‌ ‌తెలిపారు. ఈనెల 30 నుంచి 9 నెలలపాటు ట్రాఫిక్‌ ‌మళ్లింపులు అమలులో ఉంటాయన్నారు.…

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం

– వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం పర్యటన సిద్దిపేట,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌సిద్దిపేట జిల్లా కోహెడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌గురువారం పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో భారీ వర్షం కారణంగా జరిగిన పంట నష్టాన్ని పరిశీలించారు. వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించారు. పంట నష్టంతో ఆవేదన చెందుతున్న రైతులతో మాట్లాడారు.…

కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

యాదగిరిగుట్ట ఆలయ ఈఈని కోర్టుకు హాజరుపరిచిన అధికారులు యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: యాదగిరిగుట్ట దేవస్థానంలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్‌ ఈఈ ఊడెపు రామారావు కార్యాలయంలో బుధవారం రాత్రి సుమారు 9 గంటల నుండి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం మేడిపల్లిలో నల్గొండకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ నుంచి ఈఈ రామారావు రూ.1.90లక్షలు లంచం…

గాంధీ సత్యాగ్రహం స్పూర్తితో ఎన్డీయేను తరిమికొట్టాలి

– బీహార్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: భారత దేశం నుంచి బ్రిటిష్‌ పాలకులను తరిమికొట్టడానికి మహాత్మా గాంధీజీ చంపారన్‌ జిల్లా వేదికగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, అదే స్పూర్తితో నేడు బీహార్‌ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కాంగ్రెస్‌ బీహార్‌ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార,…

రైలు ప్రయాణికులకు పోలీసుల సాయం

– వాటర్ బాటిళ్లు, పులిహోర పొట్లాల పంపిణీ మహబూబాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: జిల్లా లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్స్ ప్రెస్, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో కృష్ణ ఎక్సప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా రైళ్లలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా…

భారీ వర్షాలతో వరంగల్‌ దిగ్బంధం

– 34 సెం.మీ రికార్డు వర్షపాతం – నీట మునిగిన రైల్వే స్టేషన్లు.. – రైలు ప్రయాణికులకు పోలీసు, స్వచ్ఛంద సంస్థల సాయం – డీజీపీ అభినందన వరంగల్‌, ప్రజాతంత్ర అక్టోబర్‌ 29: మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్‌, హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాలు అతి…