Category తెలంగాణ

జనగామ జిల్లాలో విషాద ఘటన

– వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన జంట – యువకుడు క్షేమం..యువతి గల్లంతు జనగామ,ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30: ‌జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొంథా తుపాన్‌ ‌ప్రభావంతో జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద దాటికి బైక్‌పై వెళ్తున్న యువతీ, యువకుడు కొట్టుకుపోయారు. హైదరాబాద్‌కు చెందిన బరిగల శివకుమార్‌, ‌వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట…

జూబ్లీహిల్స్ ‌కోసమే అజార్‌కు మంత్రి పదవి

– కేటీఆర్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 30:‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే మాజీ క్రికెటర్‌ అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌విమర్శించారు. ప్రభుత్వంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కాంగ్రెస్‌ ‌పార్టీ ఎట్టకేలకు క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెప్పారు. అందుకే పూర్తిగా దిగజారిన పార్టీ పరువును కాపాడుకోవడానికి అడ్డగోలు ప్రయత్నాలు చేస్తున్నదని…

పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జనార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో హ్యాండిల్‌ ‌పట్టుకొని ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదకర రీతిలో పిల్లలను స్కూలుకు తీసుకెళ్లిన ఘటనపై హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌స్పందించారు. గుడిమల్కాపూర్‌లో ఓ వ్యక్తి చిన్నారులను బైక్‌పై ప్రమాదకరంగా తీసుకెళ్తుండటంపై ‘ప్రమాదమని తెలిసీ ప్రాణాలతో చెలగాటం…

మొంథా తుఫాన్‌తో దెబ్బతిన్న రోడ్లు

– 334 ప్రాంతాల్లో దెబ్బ‌తిన్నాయి – మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30:‌మొంథా తుఫాను ప్రభావంతో ఆర్‌ అం‌డ్‌బీ రోడ్లు 334 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయని రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. త‌మ‌ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. తుఫాన్‌ ప్ర‌భావంపై అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్…

దంప‌తులు గ‌ల్లంతైన ప్రాంతాన్ని ప‌రిశీలించిన పొన్నం

– గాలింపు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌కు ఆదేశం హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: హుస్నాబాద్‌ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్‌, కల్పనలు గల్లంతైన ప్రాంతాన్ని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం రాత్రి పరిశీలించారు. ఈ జంట గల్లంతై 24 గంటలు దాటినా…

ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

– కాంగ్రెస్‌ పార్టీని ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించండి – జూబ్లీహిల్స్‌ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్‌ ఉప…

రోడ్లు, కల్వర్టులకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి

– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: వరద నీరు ప్రవేశించిన లోతట్టు కాలనీలు, గ్రామాలను మ్యాపింగ్‌ చేసి మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, వాటర్‌…

చిన్నారుల ఆకలి తీర్చిన అంగన్వాడీలు

– అభినందించిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 30: హన్మకొండలోని సమ్మయ్యనగర్‌, అమరావతినగర్‌, టీవీ టవర్‌ ప్రాంతాలు ఇటీవల వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల నుండి రక్షించిన చిన్నారుల ఆకలి తీర్చడానికి అంగన్వాడీ సిబ్బంది విశేష సేవలు అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు వేడిగా…

ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తెలంగాణ స్టాల్

– దిల్లీలో భార‌త్ ఇంట‌ర్నేష‌న‌ల్ రైస్ కాన్ఫ‌రెన్స్ – తెలంగాణ స్టాల్‌ను సంద‌ర్శించిన విదేశీ ప్ర‌తినిధులు – బియ్యం ఎగుమ‌తి పెరిగితే రాష్ట్రానికి లాభం: స్టీఫెన్ ర‌వీంద్ర‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  న్యూదిల్లీలోని భారత్ మండపం హాల్ నెం.14లో గురువారం నిర్వహించిన భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్ లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల…