Category తెలంగాణ

క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌విత ‘జ‌నంబాట‌’

– దెబ్బ‌తిన్న పంట‌ల ప‌రిశీల‌న‌ – శ్రీ‌వ‌ర్షిత త‌ల్లిదండ్రుల‌కు ప‌రామ‌ర్శ‌ – ఎక‌రాకు రూ.50వేలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాలి – క‌ల్వ‌ల ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌తులు చేపట్టాలి – జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు క‌విత కరీంనగర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 31:  కరీంనగర్ జిల్లాలో శుక్రవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఇందులో…

విద్యార్థులపైనే దేశ‌ భ‌విష్య‌త్తు ఆధారం

– విద్య‌తో ఏదైనా సాధించ‌వ‌చ్చు – మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్‌బాబు ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందని ఐటీ పరిశ్రమల, మున్సిపల్ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం  నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో…

ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌ ‌విడుదల

-ఫిబ్రవరి 2నుంచి ప్రాక్టికల్స్ ‌- 25 నుంచి మార్చి 18 వరకు  పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌31: ‌తెలంగాణలో 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్‌ ‌పరీక్షల తేదీలను ఇంటర్మీడియట్‌ ‌బోర్డు విడుదల చేసింది. వొచ్చే ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్‌…

పలువురు ఐఏఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31:‌ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం…

తుఫాను బాధిత కుటుంబాలను ఆదుకోండి

– కార్పొరేట్‌ సంస్థలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: మొంథా తుఫానుతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందించాల్సిందిగా పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ముఖ్యంగా భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని పౌరులు, రైతుల కోసం సహాయ,…

సమాచార శాఖ డిడి ప్రసాదరావు సేవలు ఘనం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: సమాచార, పౌర సంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న జి.ప్రసాదరావు శుక్రవారం పదవీ విరమణ చేశారు వివిధ హోదాల్లో దాదాపు 41 సంవత్సరాలు పనిచేసిన ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని సమాచార భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ జిల్లాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అయన…

పటేల్‌, ఇందిరలకు సీఎం పుష్పాంజలి

హనుమకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31 : ఉక్కు మనిషి, ప్రథమ ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆ మహనీయుల చిత్రపటాల వద్ద ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం…

మైనార్టీ వోట్ల కోసమే అజార్‌కు పదవి

– తుఫాన్‌ సమయంలో ఇలాగేనా వ్యవహరించేది? – గతంలో ఇస్తామన్న సాయం ఎందుకు ఇవ్వలేదో – అజారుద్దీన్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజం కాదా.. – బీజేఎల్‌పీ నేత ఏలేటి విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌31: రాష్ట్రమంతా మొంథా తుఫాన్‌తో అల్లకల్లోలం అవుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చర్యలు తీసుకున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌…

యాదగిరిగుట్టలో 2కే రన్‌ ఫర్‌ యూనిటీ

– సర్దార్‌ పటేల్‌ జయంతి సందర్భంగా.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 31: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా 2కే రన్‌ ఫర్‌ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్‌ నాయుడ,ు టౌన్‌ సీఐ భాస్కర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల నుండి ఎమ్మార్వో…