సైబర్ నేరాల కట్టడికి… త్వరలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సేలేన్సీ
డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటి…
