Category తెలంగాణ

సైబర్‌ ‌నేరాల కట్టడికి… త్వరలో సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సేలేన్సీ

డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్‌ ఆధారిత నేరాలను మరింత సమర్ధవంతంగా కట్టడి చేసేందుకుగాను పోలీస్‌ ‌శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైబర్‌ ‌సెక్యూరిటీ సెంటర్‌ ‌ఫర్‌ ఎక్సలెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డిజిపి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటి…

మరో రెండు రోజుల తరవాత రాష్ట్రంలోకి నైరుతి

వాతావరణ శాఖ అంచనా పలు ప్రాంతాల్లో ఇంకా తగ్గని ఎండవేడిమి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌మరో రెండు రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29 న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు తెలంగాణలోకి ఈ నెల 8 నాటికి ప్రవేశిస్తాయని ఈ శాఖ…

ఆ ‌కార్లు ఎవరివి..?

అమ్నేషియా పబ్‌ ‌కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు వివరాలు కమిషనర్‌ ‌సివి ఆనంద్‌ ఎం‌దుకు దాస్తున్నారు డియాతో రేవంత్‌ ‌కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌ ‌కేసు తెలంగాణలో పొలిటికల్‌ ‌హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల…

బిజెపి ఆలోచనలన్నీ అమ్మకాలపైనే

మెదక్‌,‌జూన్‌8: ‌బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆర్టీసీని సైతం అమ్మకానికి పెడుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీలకు ప్రజలను మోసం చేయడమే తెలుసునని ఆరోపించారు. బీజేపీకి గుజరాత్‌ ‌తప్ప మరో ఆలోచన లేదన్నారు. కేంద్రం తీరు తెలంగాణకు మాటలు.. గుజరాత్‌కు మూటలు ఉన్నట్లుందని ఎద్దేవా చేశారు. మెదక్‌ ‌జిల్లా నర్సాపూర్‌ ‌బస్‌ ‌డిపోను మంత్రి…

పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?

మైనర్‌ ‌రేప్‌ ‌కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం   తక్షణం చర్యలకు కాంగ్రెస్‌ ‌మహిళా బృందం డిమాండ్‌ ‌డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ ‌రేప్‌ ‌కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ‌మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…

గాంధీ దవాఖానలో కనికరంలేని సిబ్బంది

ఓపీ బుక్‌ ‌లో స్టాంప్‌ ‌లేదంటూ వెళ్లగొట్టిన వైనం కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 08 : ఓపీ బుక్‌ ‌కో స్టాంప్‌ ‌వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా…

ప్రధాని ని కలిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు..

ప్రధాని నరేంద్ర మోడి ని మంగళ వారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు కలిశారు. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేసినట్లు మోడి ట్వీట్ చేసారు. తెలంగాణలో సుపరిపాలన, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ…

స్వరాష్ట్రం పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా..?

హైదరాబాద్‌లో ఘటనలు ఆందోళనకరం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ •ంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాలలో తీవ్ర ఇసుక కొరత ఉందని వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 5 : ‌పబ్‌ ‌కల్చర్‌తో అనర్థాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా తెలంగాణా తెచ్చుకున్నది అని, కేటిఆర్‌ ‌చెప్పిన అభివృద్ధి…

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం

ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్‌ ‌కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…