Category తెలంగాణ

రెండోరోజూ బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల ఆందోళన

కలెక్టర్‌తో విద్యార్థులు జరిపిన చర్చలు విఫలం అధికారులతో అత్యవసరంగా భేటీ అయిన మంత్రి సబిత బాసర, ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థుల ఆందోళన రెండో రోజూ కొనసాగింది. ట్రిపుల్‌ ఐటీలో సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. రెగ్యులర్‌ ‌వీసీ లేకపోవడం, ఫ్యాకల్టీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతునామని…

తెలంగాణను తాకిన నైరుతి.. అక్కడక్కడా వర్షాలు జంట నగరాల్లోనూ చిరు జిల్లులు

హైదరాబాద్‌, ‌ప్రజాంత్ర, జూన్‌ 14 : ‌రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. హైదరాబాద్‌లో కూడా సోమవారం సాయంత్రం నుంచి ఉరుములు…

హుస్నాబాద్‌ ‌రణరంగం

పరిహారం కోసం భూ నిర్వాసితుల ధర్నా పోటీగా టిఆర్‌ఎస్‌ ‌శ్రేణుల నిరసన గౌరవెల్లి భూ నిర్వాసితులకు టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులకు మధ్య రగడ ఎమ్మెల్యే కాంపు ఆఫీస్‌ ‌దగ్గర పోటాపోటీ నిరసనలు భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జి పోలీసులు, ప్రజలు పరస్పరం దాడులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది.…

రాజకీయ ప్రయోజాల కోసమే ఇడి కేసులు

బీజేపీ విద్వేష భావజాలాన్ని తిప్పికొట్టాల్సిందే కుట్రలు బయటపడతాయనే భయంతోనే కేసులు నేషనల్‌ ‌హెరాల్డ్ ‌పత్రికతో బండారం బయట పడుతుందన్న భయం కాంగ్రెస్‌కు ప్రజల ఆదరణ పెరగడంతో మోడీ ద్వయం కుట్రరాజకీయాలు ఇడి కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ‌ధర్నాలో పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌, ‌సిఎల్‌పి నేత భట్టిల విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రాజకీయ…

పెట్టుబడిదారులకు అండగా ప్రభుత్వం

అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం ఓపెన్‌ ‌బ్లూ ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌పెట్టుబడిదారుల పట్ల తమ ప్రభుత్వం విధేయతతో ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేవారికి..యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర రాబడిని పెంచుతున్న సంస్థలకు తప్పకుండా ప్రోత్సాహం అందిస్తామని…

రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడితే సమాజం తిరగబడతది

బిజెపి నేతలు ఏం ముఖం పెట్టుకుని గజ్వేల్‌, ‌సిద్ధిపేటలో తిరుగుతున్నారు… కేంద్రం, బిజెపి నేతలపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ఎదిగిన కొద్ది ఒదిగి ఉండే మనస్తత్వం మాదాసు శ్రీనివాసుది గజ్వేల్‌ ఏఎం‌సి పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సంలో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌న్యాయబద్దంగా కేంద్రం ఇవ్వాల్సిన పెండింగ్‌ ‌నిధులు విడుదల చేయకుండా…

భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి

రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్‌ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్‌ ‌ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్‌ ‌సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 14 : ‌రైతుల భూసమస్యల పరిష్కారం…

వ్యాక్సిన్ హబ్.. డ్రగ్స్ హబ్.. మెడికల్ హబ్.. హైదరాబాద్

ఇది మనందరికీ గర్వకారణం మంత్రి హరీష్ 9 బిలియన్ డోసులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి. 65 శాతం ఫార్మా ఉత్పత్తులు ఇక్కడి నుండి ఉత్పత్తి అవుతున్నాయి…మంత్రి హరీష్ పేర్కొంటూ మెడికల్ టూరిజం హైదారాబాద్ లో బాగా అభివృద్ధి చెందుతున్నది. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హైద్రాబాద్ వచ్చి చికిత్స తీసుకునేలా ఎదిగాము.. సీఎం కేసీఆర్…

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి

32 లక్షల డోసుల నిల్వ ఉంది…గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.. కేంద్రానికి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్ ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి హైదరాబాద్ ,జూన్ 13: తెలంగాణ వద్ద 32 లక్షల…