Category తెలంగాణ

వర్షాగమనం

ఆషాఢమాసపు సుమూహర్తం ఆసన్నంకాగా, ఋతుపవన రాకతో పులకరించిపోయి నయనానందకర నాట్యాలతో మురిపిస్తూ, ఆనందాల మెరుపులతో మైమరిపిస్తూ, సంగీతస్వరాలతో సవ్వడి చేస్తూ, వినువీధుల దారులెంట విహంగమై తరలుతూ, అల్లంత దూరాన ఉన్న ప్రకృతి కాంతని పెనవేసుకుని తమకాన్ని తీర్చుకోడానికి కొండాకోనలను తడుముకుంటూ, కొమ్మా రెమ్మను పలకరిస్తూ, పైరుగాలి పైటను సవరించుకుంటూ, జలరాశులు నింపుకొన్న పరువాల పయోధరాలు విచ్చేస్తున్నాయి…

పూర్వజన్మ సుకృతం- గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌విజయవంతం- సద్గురు ఆశీస్సులు : ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌

‌ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు మానస పుత్రిక తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో, దేశమంతా హరిత భావజాలం వ్యాపింపచేయాలని నాలుగేళ్ల క్రితం గ్రీన్‌ ఇం‌డియా ఛాలెంజ్‌ ‌చేపట్టామని ఎంపీ సంతోష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. ఐదో యేట అడుగు పెట్టిన తమను వెన్నంటి ప్రోత్సహిస్తూ, గ్రీన్‌ ఇం‌డియా తరపున చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతీ ఒక్కరికీ…

నాణ్యతకు తిలోదకాలు

కొరవడిన పర్యవేక్షణ… లక్షల రూపాయలు వృథా రోడ్ల నిర్మాణంలో గుత్తేదార్ల నిర్లక్ష్యం… కమీషన్ల కక్కుర్తిలో అధికారులు పరిగి, ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ఆధ్వర్యంలో వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నాయి. అయితే అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ప్రభుత్వాలు…

మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు పరిగిలో ఎమ్మెల్యే క్యాంప్‌ ‌కార్యాలయం ప్రారంభం ఉచిత శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ ‌పంపిణీ టీఆర్‌ఎస్‌ ‌పాలనలో కొడంగల్‌కు కొత్తరూపు…రేవంత్‌ ఎమ్మెల్యేగా చేసిందేమీ లేదన్న మంత్రి పరిగి/కొడంగల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 : ‌ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వైద్య,…

ఉ‌ద్రిక్తంగా కాంగ్రెస్‌ ‌చలో రాజ్‌భవన్‌

‌ఖైరతాబాద్‌లో టూ వీలర్‌ ‌దగ్ధం..బస్సు అద్దాలు ధ్వంసం కాంగ్రెస్‌ ‌కార్యకర్తలను ఎక్కడికక్కడే అడ్డుకున్న పోలీసులు రాజ్‌భవన్‌ ‌వెళుతుండగా రేవంత్‌ ‌తదితరుల అరెస్ట్ ‌తనను అడ్డుకున్న పోలీస్‌ ‌కాలర్‌ ‌పట్టుకున్న రేణుకా చౌదరి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌రాహుల్‌ ‌గాందీపై ఈడీ విచారణకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌చేపట్టిన చలో రాజ్‌భవన్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం…

‌ట్రిపుల్‌ ఐటీ నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 16 :  ‌బాసర ట్రిపుల్‌ ఐటీ వద్ద విద్యార్థుల నిరసనలను కొనసాగుతుండగానే నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్‌ ‌సతీష్‌ ‌కుమార్‌ ‌నియామకం జరిగింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్‌ ‌నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కాగా తమ డిమాండ్ల విషయంలో…

బాసరలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

కోదండరామ్‌ ‌సహా మద్దతు తెలపడానికి వొచ్చిన వారి అరెస్ట్ ‌మంచినీటి సరఫరా నిలిపివేసిన అధికారులు సోషల్‌ ‌మీడియా వేదికగా విద్యార్థుల సందేశాలు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెవైఎం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 15 : ‌బాసర ట్రిపుల్‌ ఐటిలో విద్యార్థుల ఆందోళన మూడోరోజు గురువారం కూడా కొనసాగింది. మెయిన్‌ ‌గేటు ఎదుట విద్యార్థులు నిరసన…

రంగంలోకి ట్రబుల్‌ ‌షూటర్‌..‌నిర్వాసితులతో చర్చలు సఫలం

మంత్రి హరీష్‌రావుతో కాంగ్రెస్‌ ‌నేతలు పొన్నం, కోదండరెడ్డి, నిర్వాసితులు చర్చలు గౌరవెల్లి భూ నిర్వాసితుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 15: ‌సిద్ధిపేట జిల్లా గౌరవెల్లి (గూడాటిపల్లి గ్రామస్థులు)ప్రాజెక్టు భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కానున్నాయి. టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో ట్రబుల్‌ ‌షూటర్‌, ‌రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

బహుజన రాజ్యాధికారమే లక్ష్యం

బి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్ల, ప్రజాతంత్ర, జూన్ 15: భద్రాచలం అసెంబ్లీ స్థానాన్ని బహుజన సమాజ్ వాదీ పార్టీ (బియస్పి) రానున్న ఎన్నికల్లో గెలుసుకుంటుందని బియస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.యస్ ప్రవీణ్ కుమార్ ఆశాభావం వ్యక్తంచేసారు. బహుజన రాజ్యాధికారమే ద్యేయంగా తలపెట్టిన యాత్ర తొంబైవరోజు బుదవారం చర్ల మండలంలో…