Category తెలంగాణ

తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్‌

ఏ‌ప్రిల్‌ 14‌న రానున్న అమిత్‌ ‌షా, రెండు రోజులు రాష్ట్రంలోనే మకాం చివరి వారంలో జనగాంలో బహిరంగ సభ ? ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించింది. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న బీజేపీ నేతలు తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకునే విధంగా…

హరితనిధి ఏర్పాటు చారిత్రాత్మకం

సీఎం సంకల్పాన్ని విజయవంతం చేయాలి హరిత తెలంగాణ సాధనలో అందరి భాగస్వామ్యం కోసమే హరితనిధి నిధికి ఫ్రజా ప్రతినిధులు, ఉద్యోగుల ఏప్రిల్‌ ‌నెల జీతాల నుంచి కొద్ది మొత్తం జమ సమీక్షా సమావేశంలో మంత్రులు హరీష్‌ ‌రావు, ఇంద్రకరణ్‌ ‌రెడ్డి, ఎర్రబెల్లి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశానికే దిక్సూచిగా…

ప్రపంచంతో పోటీ పడేలా నైపుణ్యం పెంపొందించుకోవాలి: మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటీఆర్‌

‌పీర్జాదిగూడలో ఉచిత కోచింగ్‌ ‌సెంటర్‌ ‌ప్రారంభం.. రూ.26 కోట్లతో రోడ్డు విస్తరణకు శంఖుస్థాపన.. మేడిపల్లి, ప్రజాతంత్ర విలేఖరి, మార్చి 14 : సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులు, ఆధునికతకు అనుగుణంగా యువత ఎప్పటికప్పుడు తమ నైపుణ్యానికి పదును పెడుతూ ధీటుగా ఉండాలని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ…!

కాలేజీల విషయంలో రాష్ట్రానికి కేంద్రం తీరని అన్యాయం దేశవాప్య్తంగా మంజూరు చేసిన 171 కాలేజీల్లో రాష్ట్రానికి ఒక్కటీ ఇవ్వలేదు కేంద్రం తీరుపై అసెంబ్లీ వేదికగా మండిపడ్డ హరీష్‌ ‌రావు బస్తీ దవాఖానాలు పేదలకు గొప్పగా వైద్యసేవలు అందిస్తున్నాయని వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 14 : మెడికల్‌ ‌కాలేజీల విషయంలో కేంద్రం తెలంగాణపై తీవ్ర వివక్ష…

ఉమ్మడి పాలనలో ప్రభుత్వ వైద్యరంగం విచ్చిన్నం

జిల్లాకో మెడికల్‌ ‌కళాశాల ఇచ్చిన ఘనత మాదే దేశంలోనే అన్ని జిల్లాలలో మెడికల్‌ ‌కళాశాలలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ: ఆరోగ్య శాఖ పద్దుపై చర్చలో మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు వైద్య రంగాన్ని విచ్ఛిన్నం చేసి ప్రైవేటు వైద్య రంగాన్ని ప్రోత్సహించారని రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి…

ఫారెస్టు అధికారుల దాష్టీకం

ఆదివాసీ రైతును చితకబాది … మూత్రం తాగించేందుకు ప్రయత్నం .. కొత్తగూడ ఏజెన్సీలో ఆదివాసీలను బతకనివ్వరా .. ప్రజాసంఘాల ఆగ్రహం కొత్తగూడ, ప్రజాతంత్ర, మార్చ్ 12,: ఒక పక్క ముఖ్యమంత్రి పోడు భూముల సమస్యను పరిష్కరించి అందరికి పట్టాలు ఇస్తమని చెబుతుంటే అసెంబ్లీ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే సీతక్క పోడు సమస్యలను ప్రభుత్వానికి విన్నవిస్తున్నా… ఫారెస్టు…

‌ప్రముఖ గేయ రచయిత కందికొండ మృతి

అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురి దిగ్బ్రాంతి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12 : ప్రముఖ గేయ రచయిత కందికొండ(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే హాస్పిటల్‌ ‌ఖర్చులు…

విద్యారంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయి: భట్టి

మీ హయాం కన్నా 10 రెట్లు పెంచాం : కెటిఆర్‌ అసెంబ్లీలో భట్టి, కెటిఆర్‌ ‌మధ్య వాడీవేడి చర్చ విద్యారంగానికి కేటాయింపులపై వాదోపవాదాలు ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఒప్పుకోరా అన్న కెటిఆర్‌ ‌గత 60 ఏళ్లతో పోలిస్తే ఎన్నో రెట్ల నిధులు పెంచామని వెల్లడి భట్టి విక్రమార్క విమర్శలపై మండిపడ్డ మంత్రి నిధులు…

మండలి ఛైర్మన్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 12: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ ఎన్నిక కోసం శనివారం నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఈనెల 14న చైర్మన్‌ ఎన్నిక జరుగనుంది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డికే మరోమారు కౌన్సిల్‌ ‌చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌ అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో గుత్తా…