Category తెలంగాణ

గుడాటిపల్లిలో అర్ధరాత్రి ఉద్రిక్తత

భూ నిర్వాసితులపై పోలీసుల దాడి ట్రయల్‌ ‌రన్‌కు ముందుగా వందమంది అరెస్ట్ ‌తీవ్రంగా మండిపడ్డ రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌, ‌పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌సిద్ధిపేట జిల్లా గుడాటిపల్లిలో ఆదివారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు, మూడు రోజుల్లో చేపట్టనున్న గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్‌ ‌రన్‌ను…

బహుజన రాజ్యంలో పోడు భూములకు పట్టాలు

ఆదివాసీలను ఇబ్బంది పెడితే సహించేది లేదు రాష్ట్రాన్ని నష్టాల బాట పట్టించిన కేసీఆర్‌ ‌బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌కుమార్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆదివాసీలు ఎంతో కష్టపడి పోడు వ్యవసాయం చేస్తుంటే ప్రభుత్వం వారిపై అతి దారుణంగా దాడులు చేసి పోలీస్‌ ‌స్టేషన్‌లో పెట్టి కేసులు నమోదు చేస్తున్నారని, ఇటువంటి చర్యలకు…

ఆటోమేటివ్‌ ‌రంగానికి హైదరాబాద్‌లో మంచి భవిష్యత్‌

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న నగరం కోకాపేట్‌లో అడ్వాన్స్ ఆటో పార్టస్ ‌సంస్థను ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌దేశానికి కావాల్సింది డబుల్‌ ఇం‌జన్‌ ‌కాదు..డబుల్‌ ఇం‌పాక్ట్ ‌ప్రభుత్వమని మంత్రి ట్వీట్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ఆధునిక ఆటోమొబైల్‌ ‌రంగంలో హైదరాబాద్‌కు అపార అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. కోకాపేట్‌లో అడ్వాన్స్…

గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్న బిజెపి

బెదిరింపులకు భయపడేది లేదు వొచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దే ఇడి కేసుల తీరుపై మండిపడ్డ సిఎల్‌పి నేత భట్టి, పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కేంద్రం తీరుపై భగ్గుమన్న కాంగ్రెస్‌…‌హైదరాబాద్‌లో పార్టీ శ్రేణుల భారీ నిరసన ర్యాలీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుందని, బిజెపి బెదిరింపులకు…

రాష్ట్రంలో మోగిన బడి గంట

రెండేళ్ల తరవాత మళ్లీ విద్యార్థుల బడిబాట మన ఊరు-మన బడి కింద పాఠశాలల ముస్తాబు పుస్తకాలు అందక అంతటా ఆందోళన పిల్లలకు చాక్లెట్లతో స్వాగతం పలికిన మంత్రి సబిత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 13 : ‌వేసవి సెలవుల అనంతరం బడిగంట మోగింది. సోమవారం నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌ ‌కావడంతో పిల్లలు బడిబాట పట్టారు.…

గాంధీ కుటుంబం వి•ద ఈగ వాలితే అంతు తేలుస్తాం

బీజేపీని హెచ్చరించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌‌రెడ్డి సిబిఐ, ఈడిలను పార్టీ అనుబంధ సంస్థలుగా మార్చుకున్నారని విమర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీబీఐ, ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీకి భయం పట్టుకుందని, అందుకే మూతపడిన తప్పుడు కేసును మళ్లీ…

పల్లెలకు వలసలు మొదలయ్యాయ్‌

‌బాన్సువాడ పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు అన్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి ప్లలెలకు వలస మొదలైందన్నారు. ఐదో…

కేసీఆర్‌వి టైమ్‌ ‌పాస్‌ ‌రాజకీయాలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బండి సంజయ్‌ ‌భ్రమలో కేసీఆర్‌ : ‌కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి కేసీఆర్‌వి పగటి కలలు : బిజెపి రాష్ట్ర ఇంఛార్జ్ ‌తరుణ్‌ ‌‌చుగ్‌. ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మరోసారి విరుచుకుపడ్డారు. జాతీయ పార్టీ…

పచ్చగా ఉన్న దేశంలో మతం చిచ్చు

పంచాయితీ పెట్టుకోవాలని ఏ దేవుడూ చెప్పలేదు బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ‌ఫైర్‌ ‌బిజెపి నేతలేమన్న సత్యహరిశ్చంద్రులా?…ఎంతమందిపై ఇడి,ఐటి, సిబిఐ దాడులు జరిగాయి : ట్విట్టర్‌ ‌వేదికగా మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌కులం, మతం పేరిట చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టాలని బీజేపీ చూస్తుందని…