Category తెలంగాణ

పెట్రో ధరల పెంపుపై టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర వ్యాప్త ఆందోళన

పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మల దహనం ఖీలీ గ్యాస్‌ ‌సిలిండర్లతో రోడ్లపై మహిళల నిరసన బిజెపి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కేంద్రం తీరుపై ఘాటు విమర్శలు తెలంగాణ ఉద్యమం తరవాత రోడ్డెక్కామన్న కవిత హైదరాబాద్‌ ‌ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు… నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌,…

దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా

కొల్హాపూర్‌ అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్‌ ‌మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్‌ ‌దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్‌…

మండుటెండల్లో చెరువులు, మత్తడ్లు దుంకుతున్నాయ్‌….

ఎం‌డాకాలంలో మత్తడి దూకడమంటే..చరిత్ర తిరగ రాయడమే పైరవీలు, లంచాలు లేకుండా రైతుబంధు, బీమా డబ్బులు కాలుకు, మెడకు పెట్టి బిజెపి రైతుల ఉసురు పోసుకుంటుంది… ప్రైవేట్‌ ‌దవాఖాలను ఆశ్రయించి అనారోగ్యాలకు గురి కావొద్దు.. త్వరలోనే సిద్ధిపేట లైబ్రరీలో కడుపునిండా ఉచిత భోజనం నిరుద్యోగులు రోడ్లపై తిరగకుండా ఉద్యోగాలకు ప్రిపేర్‌ ‌కావాలి సిద్ధిపేటలో ఉచితంగా కేసీఆర్‌ ‌కోచింగ్‌…

కోటి ఎకరాల మాగాణం ఏమయ్యింది

ధాన్యం సేకరణలో విధానం లేకుండా కెసిఆర్‌ ‌వ్యాఖ్యలు బిజెపిపై కోపంతో రైతులకు నష్టం చేయొద్దు కేంద్రం నిబంధనల మేరకే ధాన్యం కొంటుంది ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి చేరకపోడం దారుణం మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : సీఎం కేసీఆర్‌ ‌బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపెడుతున్నారని…

రాష్ట్ర గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపి పార్టీలు మోసం

వారికి కెసిఆర్‌ ‌క్షమాపణ చెప్పాలి రాష్ట్రంలో వారి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ప్రకటించాలి: కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 23 : తెలంగాణ గిరిజనులను టిఆర్‌ఎస్‌, ‌బిజెపిలు మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ ఎం‌పి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి మండిపడ్డారు. టిఆర్‌ఎస్‌ ‌గిరిజనులు, బీసీలు, అణగారిన వర్గాల వారిని చిన్న చూపు చూస్తున్నదని,…

సికింద్రాబాద్‌ ‌బోయిగూడాలో ఘోర అగ్నిప్రమాదం

11మంది బీహార్‌ ‌కార్మికులు సజీవ దహనం కార్మికులు నిద్రలో ఉండగా ప్రమాదం జరిగినట్లు అధికారుల వెల్లడి ప్రమాదానికి షార్ట్ ‌సర్క్యూట్‌ ‌కారణమని ప్రాథమికంగా నిర్ధారణ రంగంలోకి దిగి మంటలను ఆర్పిన ఫైరింజన్లు సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు ఘటనపై ప్రధాని మోదీ, గవర్నర్‌ ‌తమిళి సై, సిఎం కెసిఆర్‌ ‌తదితరుల తీవ్ర దిగ్బ్రాంతి మృతుల కుటుంబాలకు…

రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ ‌షాక్‌ ….

ఏ‌ప్రిల్‌ 1 ‌నుంచి పెరగనున్న ఛార్జీలు 14 శాతం ఛార్జీలు పెంచుకునేందుకు టిఎస్‌ఈఆర్సీ అనుమతి డొమెస్టిక్‌ ‌మీద యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు.. ఇతర కేటగిరీలపై యూనిట్‌కు రూపాయి పెరిగే అవకాశం ప్రజలపై మరింత విద్యుత్‌ ‌ఛార్జీల భారం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 23 : తెలంగాణలో విద్యుత్‌ ‌ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది.…

యాదాద్రిలో కొనసాగుతున్న ఉద్ఘాటన క్రతువు

మూడో రోజుకు మహాకుంభ సంప్రోక్షణ ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 23 : యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడో రోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమయిన అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము,…

అగ్నిప్రమాదం లో మరణించిన బీహార్ కార్మికులు..

హైదరాబాద్ లో బుధవారం తెల్లవారు ఝామున ఘోర విషాదం చోటు చేసుకుంది. బోయిగూడలోని ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో 11 మంది సజీవదహనం అయ్యారు.మృతులు వివిధ రాష్ట్రాలకు చెందిన వారు బీహార్ కి చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. 1.సికిందర్.40 2.బిట్టూ.23 3.సతేంధర్ 35 4.గొల్లు,28 5.దామోదర్,27 6.చింటూ,29 7.రాజేష్,25 8.దీపక్,26 9.పంకజ్,26…