Category తెలంగాణ

ఆర్టీసీ ఛార్జీలు ఇంకా పెరుగతాయి

ఆర్‌టీసీ ఛైర్మన్‌ ‌బాజిరెడ్డి వెల్లడి ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 30 : పెరిగిన సెస్‌ ‌చార్జీలతో ప్రభుత్వానికి ఏలాంటి సంబందం లేదని ఆర్టీసీ చైర్మన్‌ ‌బాజిరెడ్డి గోవర్ధన్‌ ‌స్పష్టం చేశారు. అవి ఆర్టీసీ చార్జీల పెంపు కాదని సెస్‌ ‌చార్జీలు మాత్రమేనని.. భవిష్యత్తులో ఆర్టీసీ చార్జీలు ఇంకా పెరుగుతాయని తెలిపారు. టోల్‌ ‌ప్లాజా డబ్బులు టీఎస్‌ఆర్టీసీ…

రైతులకు విద్యుత్‌ ‌కోతలు తగవు

ఎరువుల ధరలు తగ్గించి ఇవ్వండి సిఎం కెసిఆర్‌కు కోమటిరెడ్డి లేఖ ఢిల్లీలో రైతుల కోసం ధర్నాకు సిద్దమని వెల్లడి రాహుల్‌ను విమర్శిస్తూ కవిత ట్వీట్‌పై మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 29 : రైతాంగ సమస్యలను పరిష్కరించి, వారిని ఆదుకోవాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎం‌పీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి లేఖ రాశారు. తన లేఖలో…రాష్ట్రంలో…

కార్మిక చట్టాలను కాలరాస్తున్న ప్రభుత్వాలు

జగిత్యాల కలెక్టరేట్‌ ‌ముందు కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి ధర్నా ప్రజాతంత్ర, జగిత్యాల, మార్చి 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ఆరోపించారు. ప్రైవేటీకరణే లక్ష్యంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ఆందోళనలో జీవన్‌…

టీఎస్‌ ఎం‌సెట్‌-2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

ఏప్రిల్‌ 6 ‌నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 28 : టీఎస్‌ ఎం‌సెట్‌-2022 ‌నోటిఫికేషన్‌ ‌విడుదలైంది. ఏప్రిల్‌ 6 ‌నుంచి మే 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంసెట్‌ ‌కన్వీనర్‌ ‌సూచించారు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు…

రెచ్చిపోతున్న మృగాళ్లు

పదిహేనేళ్ల బాలిక పై అత్యాచారం…ఆపై హత్య. చట్టాలెన్నున్నా…రక్షణ సున్నా ఆడపిల్లలపై ఆగని అరాచకాలు ఉరి శిక్షే సరైన శిక్ష అంటున్న మహిళలు పరిగి, మార్చి 28(ప్రజాతంత్ర విలేఖరి) : చట్టాలెన్ని వొచ్చినా మహిళలు, ఆడపిల్లల పట్ల అగాయిత్యాలు ఆగడం లేవు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నామని చెప్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం ఆడ…

‌ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే బీజేపీ లక్ష్యం

గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం ప్రవాసీ భారతీయుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విద్యుత్‌ ‌ఛార్జీలపై మొదలైన బిజెపి ప్రజా బ్యాలెట్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ ‌కుటుంబ అవినీతి, నియంత పాలన నిర్మూలనే లక్ష్యంగా యుద్ధం చేస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.…

‌ప్రజలలో కేసీఆర్‌ ‌పలచనబడుతున్నరు

పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌విద్యుత్‌ ‌చార్జీల పెంపుపై పోరాటాలు త్వరలో రైతు రక్షణ యాత్ర టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల కారణంగా ప్రజలలో చులకనవుతున్నారనీ టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ అన్నారు. ప్రజ సమస్యలపై ఇక నుంచి మరింత ఉధృతంగా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు.…

దళితబంధు..అనుయాయులకే విందు

ప్రహసనంగా మారిన ఎంపిక వ్యవహారం ఎమ్మెల్యేలకు తలనొప్పి..శ్రేణుల్లో చిచ్చు జగిత్యాల, మార్చి 27(ప్రజాతంత్ర ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళిత బంధు పథకం పూర్తిగా మొదలు కాకుండానే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతుంది. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై దళిత వర్గాల్లో చిచ్చు మొదలైంది.…

యాదాద్రిలో మంత్రి పర్యటన కుంభసంప్రోక్షణపై సమిక్ష

యాదాద్రి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): ‌రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌ ‌రెడ్డి శనివారం యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 28న యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి అధికారులతో సమిక్ష నిర్వహించారు. అలాగే సిఎం కెసిఆర్‌ ‌కూడా రానున్నందన కార్యక్రమాలపై ఆరా…