Category తెలంగాణ

జూన్‌-‌సెప్టెంబర్‌ ‌మధ్య వర్షపాతం అంచనా కంటే ఎక్కువే

రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో అంచనాల్లో సవరణ ఐఎండి వెల్లడి రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి వార్షాలు: వాతావరణ శాఖ వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : ఈసారి జూన్‌-‌సెప్టెంబర్‌ ‌నెలల మధ్య సగటు వర్షపాతం భారత వాతావరణ శాఖ అంచనా కంటే 3 శాతం వరకు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండి…

మోడీ రాకతో అభివృద్ధి పరుగులు తీస్తుంది కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌యోజన కింద 10కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం హర్షణీయమని తెలిపారు. ఆయుష్మాన్‌ ‌భారత్‌ను తెలంగాణకు కేసీఆర్‌ ‌రానివ్వట్లేదని విమర్శించారు. ‘చేపల, పాల ఉత్పత్తి పెంచే దిశగా ప్రయత్నం…

‌గ్రామ సర్పంచ్‌లకు అండగా బిజెపి

వారి కోసం త్వరలో రాష్ట్ర శాఖ మౌనదీక్ష నిధులు ఇవ్వకుండా గ్రామాలను నిర్వీర్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : గ్రామాల స్వశక్తితో అభివృద్ధి పథంలో నడవాలన్నదే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని, న్యాయమైన డిమాండ్ల కోసం గ్రామ సర్పంచ్‌లు చేసే…

మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…

అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్‌ ‌సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్‌…

దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

సిద్ధిపేట జిల్లా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి వానా కాలం సాగు సన్నాహాక సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌,‌ప్రజాతంత్ర,మే 31 : వ్యవసాయ రంగంలో సిద్ధిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో…

ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి..! మంత్రి హరీష్ రావు

  రాష్ట్రం లో అతి తక్కువగా వరి సాగు చేసినా జిల్లా సంగారెడ్డి.. ఇక్కడ రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా స్థాయి వానాకాలం సాగు సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చి…

ఉచిత విద్యుత్‌ ‌పేర స్కామ్‌..‌ డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అలాగే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ ‌పేరిట స్కామ్‌ ‌జరుగుతుందన్నారు. డిస్కంలను నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ‌చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కవి•షన్ల…

అన్నదాతను గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు

8 ఏండ్లలో వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి జగిత్యాల, మే 30(ప్రజాతంత్ర ప్రతినిధి) : అన్నదాతను గౌరవిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నట్లని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌లో వ్యవసాయ సన్నద్ధ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ…

ఇర్విన్‌ ‌రిజర్వాయర్‌ ‌వద్దు.. కెనాలే ముద్దు

ప్రతిపాదనను విరమించుకోవాలని రైతుల వేడుకోలు రిజర్వాయర్‌ ‌నిర్మిస్తే ఆందోళన చేస్తామంటున్న అన్నదాతలు తమ భూములు లాక్కుంటే..తగిన శాస్త్రి తప్పదని హెచ్చరిక ఆమనగల్లు, మే 30(ప్రజాతంత్ర విలేఖరి) : బీడు భూములను సాగులోకి తీసుకొరావాలనే సదుద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాజేక్టులను నిర్మించి కెనాల్‌ ( ‌కాల్వల) ద్వారా సాగు నీరు అందించేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా…