Category తెలంగాణ

రాజ్యసభ ఎన్నికలకు మోగిన నగారా

తెలంగాణలో 2 సీట్లతో సహా దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 సీట్లకు ఎన్నికలు న్యూ దిల్లీ, మే 12 : పెద్దల సభకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24…

రియల్టర్లకు భూములు కట్టబెట్టే కుట్ర

Tల్యాండ్‌ ‌పూలింగ్‌తో భూముల కాజేత కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే ఈట లజనగామ, ప్రజాతంత్ర, మే 12 : రాష్ట్రంలో ల్యాండ్‌ ‌ఫూలింగ్‌ ‌పేరుతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు అప్పనంగా రియల్‌ ఎస్టేట్‌ ‌వ్యాపారులకు అప్పగించేందుకు సీఎం కేసీఆర్‌ ‌కుట్ర చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు.…

మౌలిక వసతుల కల్పనలో అగ్రభాగంలో హైదరాబాద్‌

‌నివాస యోగ్య ప్రాంతంగా ముందు వరసలో సిటీ కాల్‌ అవే గోల్ఫ్ ‌సంస్థ కార్యాలయ ప్రారంభంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : మౌలిక వసతుల్లో దేశంలో హైదరాబాద్‌ అ‌గ్రభాగాన ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌ ఈ ‌విషయంలో ముందున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నివాసయోగ్యమైన…

రోగుల అటెండర్లకు మూడు పూటలా భోజనం

జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో సౌకర్యం ఉస్మానియాలో ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌‌రావు దవాఖానాలో మార్చురీ ఆధనికీకరణ సహా పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 12 : జీహెచ్‌ఎం‌సీ పరిధిలోని 18 ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా భోజనం అందించే కార్యక్రమాన్ని మంత్రి…

కర్నాటక ప్రాజెక్టులను నిలిపి వేయండి కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

కేంద్ర జల సంఘఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 11 : కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కర్ణాటకలోని అప్పర్‌ ‌తుంగ, అప్పర్‌ ‌భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలుపుతూ ప్రాజెక్టు అప్రయిజల్‌ ‌డైరెక్టరేట్‌కు ఈఎన్సీ మురళీధర్‌ ‌లేఖ రాశారు. రెండు ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని లేఖలో విజ్ఞప్తి…

బడా జూటా పార్టీ..బీజేపీ ..! మంత్రి హరీష్‌ ‌రావు

షాద్‌ ‌నగర్‌, ‌మే 11 : బండి సంజయ్‌ ‌మాట్లాడేవి అన్నీ అబద్ధాలే..పచ్చి అబద్ధాలు..బిజెపి జూటా పార్టీ..అని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు.షాద్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గం శంపేట మండలం లో 30 పడకల హాస్పిటల్‌ ‌కి ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు బుధవారం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

అసని తుఫాను ప్రభావంతో… రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 10 : అసని తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు  ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తుఫానుకు తోడు తెలంగాణ…

సోయి లేకుండా రాజకీయ విమర్శలు

కెసిఆర్‌ ‌భూస్వామ్య కుటుంబంలో పుట్టాడు మానేరుతో మా అనుబంధం పెనవేసుకుంది పూర్వీకుల భూములన్నీ మునకకు గురయ్యాయి భూసేకరణలో భూములు కోల్పోయాం కోనాపూర్‌లో బడి నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 10 : తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్‌ను ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.  కోనాపూర్‌…

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే కుట్ర

ఆందోళనలతో అడ్డుకుంటాం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మే 10 : దేశంలో మీడియా రంగాన్ని నిర్వీర్యం చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కనుమరుగు చేసే పాలకుల కుట్రలను తమ ఆందోళనలతో అడ్డుకుంటామని ఇండియన్‌ ‌జర్నలిస్టస్‌ ‌యూనియన్‌(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్‌ ‌జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) సంఘాలు హెచ్చరించాయి. జర్నలిస్టుల సంక్షేమం పట్ల…