Category తెలంగాణ

పిల్లలకు వెల్త్ ‌కాదు..హెల్త్ ఇవ్వండి

తల్లిదండ్రులకు మంత్రి హరీష్‌ ‌రావు సూచన ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని మంత్రి హరీష్‌ ‌రావు పిలుపునిచ్చారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రతి ఒక్కరికీ బీసీ, షుగర్‌ ‌టెస్ట్‌లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.…

వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న మోడీ

గోధుమల ఎగుమతి నిషేధం పెద్ద తప్పిదం ప్రంపచానికి అన్నం పెట్టేస్థాయిలో రాష్ట్రం తెలంగాణ వ్యవసాయం దేశానికి ఆదర్శం పుష్కలంగా వనరులున్నా ఉపయోగించుకోలేని దౌర్భాగ్యం రైతులు ఆలోచించి పంటలను సాగు చేయాలి రైతులకు ఎదురు ప్రోత్సాహకం ఇస్తున్న సిఎం కెసిఆర్‌ ‌వ్యవసాయ సన్నాహక సభలో మంత్రి నిరంజన్‌ ‌‌రెడ్డి వరంగల్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : ఇజ్రాయిల్‌…

రైతుబంధు పేరుతో వ్యవసాయ సబ్సిడీలకు ఎసరు

సర్కార్‌ ‌తీరుతో తగ్గిన ధాన్యం దిగుబడులు అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి ధాన్యం సేకరణలో అస్పష్ట విధానాలతో రైతులకు నష్టం వి•డియా సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి విమర్శ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, మే 17 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఓవైపు రైతుబంధు ఇచ్చి.. మరోవైపు అన్ని రకాల వ్యవసాయ ప్రోత్సహకాలను రద్దు…

అం‌డమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌, ‌మే 16 : బంగాళాఖం, అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్‌ ‌కంటే ఆరు రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులు,…

బెంగుళూరుతో కాదు… ఐటిలో మన పోటీ సింగపూర్‌తో

కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాల ప్రారంభోత్దవంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఐటిలో తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్‌, ‌మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో అద్భుతమైన ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ఉం‌దని తెలిపారు. హైదరాబాద్‌ ‌రాయదుర్గంలో కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల…

ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ‌తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌విమర్శించారు.…

మూసీ నదికి పూర్వ వైభవం సాధ్యమేనా..?

మూసీ నదికి పూర్వవైభవం సాధ్యమవుతుందా.. అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా రాష్ట్ర సర్కారు మూసీ నది ప్రక్షాళన ప్రయత్నాలు మాత్రం మొదలుపెట్టింది. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నట్లు చెపుతుంది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్‌ ‌ఫ్రంట్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌కార్పొరేషన్‌ను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ ‌రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటు చేసింది. కార్పొరేషన్‌ ‌సలహాలు,…

ప్రక్షాళన జరిగేనా.. మూసీ శుద్ధి అయ్యేనా..!?

వికారాబాద్‌ ‌జిల్లా అనంతగిరి కొండకోనల్లో పురుడు పోసుకుని పరిసర ప్రాంతాలకు గతంలో జీవ జలాన్ని అందించింది ఆ జీవనది.. ఎంతో సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ నది వందల కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా నదిలో విలీనమై దానికి ఉప నదిగా ఉన్నది. మానవ తప్పిదాలు, స్వార్థ ప్రయోజనాలు, తాత్కాలిక అవసరాల కోసం సహజ వనరులను విచ్చలవిడిగా…

సీన్‌ ‌రివర్స్ అయింది….

ఒకప్పుడు ఆంధ్రవాళ్లు తెలంగాణ భూములు కొంటే.. ఇప్పుడు ఆంధ్రకు పోయి భూములు కొంటున్నాం… 100శాతం టెట్‌ ‌ఫలితాలు రావాలె… టెట్‌ ‌తర్వాత గ్రూప్స్ 2, 3, 4‌తో పాటు డిఎస్సీ అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణ అన్నీ పోటీ పరీక్షలకు వారధిగా నిరుద్యోగ యువతకు నిరంతర శిక్షణ టెట్‌ ‌శిక్షణ కేంద్రంలో ఉద్యోగార్థులకు  మెటీరియల్స్ ‌పంపిణీ…