Category తెలంగాణ

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌, ‌కుమారుడు) వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దంపతులు

హైదరాబాద్‌లో, బుధవారం జరిగిన కెప్టెన్‌ ‌వొడితల లక్ష్మీకాంతారావు మనుమని(హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సతీష్‌ ‌కుమార్‌, ‌కుమారుడు) వివాహానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు దంపతులు

సీఎం కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు

రాజ్యసభ సభ్యులుగా నామినేషన్‌ ‌వేసిన అనంతరం, సీఎం  కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న దీవకొండ దామోదర్‌ ‌రావు.

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డి

బుధవారం రాజ్యసభకు నామినేషన్‌ ‌దాఖలు చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దీవకొండ దామోదర్‌రావు, బండి పార్థసారధి రెడ్డిలు అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు నామినేషన్‌ ‌పత్రాలను అందజేశారు.

జాతీయ రహదారిని దిగ్బంధించిన రైతులు

కుడా ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌జీవో ఎమ్మెస్‌ 80 ‌రద్దు చేయాలని డిమాండ్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌మినహా పాల్గొన్న అన్ని పార్టీల రాజకీయ నేతలు సుబేదారి, మే 25(ప్రజాతంత్ర విలేఖరి) : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ( కుడా) ఆధ్వర్యంలో చేపట్టనున్న ల్యాండ్‌ ‌పూలింగ్‌(‌భూ సమీకరణ) స్కీమ్‌కు వ్యతిరేకంగా 27 గ్రామాల రైతుల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి…

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…

రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వొస్తాయనుకున్నాం

కానీ ప్రఝల ఆశలు అడియాశలయ్యాయి కల్వకుంట్ల కుటుంబం తప్ప ప్రజలెవరూ బాగుపడలేదు బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్న విజయశాంతి యాదాద్రి, ప్రజాతంత్ర, మే 24 : రాష్ట్రం వొస్తే నీళ్లు, నిధులు నియామకాలు వొస్తాయనుకున్నామని, కానీ తెలంగాణ ప్రజలు ఆశలు అడియాశలయ్యాయని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. కుల్వకుంట్ల…

స్వదేశీ ఉత్పత్తులతోనే యువతకు ఉపాధి

హైదరాబాద్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి అరైవ్‌ ‌హోమ్‌ ‌స్టార్‌ను ప్రాంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించినప్పుడే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విదేశీ ఉత్పత్తులను తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలని వ్యాపారవేత్తలకు సూచించారు. హైదరాబాద్‌…

ప్రతీ జిల్లాలో మెడికల్‌ ‌కళాశాల ఉన్న ఏకైక రాష్ట్రం

సర్కార్‌ ‌దవాఖానలోనే అన్ని పరీక్షలు సర్కార్‌ ‌దవాఖానల్లో నార్మల్‌ ‌డెలివరీల సంఖ్య పెరగాలె జంట నగరాల్లో అదనంగా మరో 10 రేడియాలజీ ల్యాబ్‌లు సిద్ధిపేట సర్వజన దవాఖానలో రేడియాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు మా తండ్రివయ్యా: హరీష్‌తో విఠలాపూర్‌ ‌వృద్ధురాలు అభ్యర్థులకు అన్నం వడ్డించిన మంత్రి హరీష్‌రావు.. ఖుషీ అయిన నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధిపేట,…

ఇక్కడి రైతులను పట్టంచుకోని కెసిఆర్‌ ‌మర్మమేమిటో

రెడ్డి కులం కాదు.. టైటిల్‌ ‌మాత్రమే అందరినీ ఆదుకుని బువ్వపెట్టే కులం: పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్య హైదరాబాద్‌,‌మే23: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి…వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పంజాబ్‌ ‌రైతులకు సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం అందజేయడంపై రేవంత మండిపడ్డారు. తెలంగాణ రైతులను కనీసం పలకరించని కేసీఆర్‌… ‌పంజాబ్‌ ‌రైతులకు సాయం చేయడం పట్ల మర్మమేమిటోనని…