Category తెలంగాణ

దేశ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నయి..

ప్రజలు కోవిడ్‌ ‌నిబంధలు పాఠించాలి మాస్క్‌లు తప్పకుండా ధరించాలి కొరోనాను ఎదుర్కునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది లక్షణాలుంటే వెంటనే టెస్ట్‌లు చేయాలని వైద్య సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 4 : ‌ప్రపంచ వ్యాప్తంగా కొరోనా కేసులు పెరుగుతున్నాయి..అమెరికాలో రోజుకు లక్ష కేసులు, ఉత్తర కొరియాలో రోజుకు 80 వేలు,…

రాష్ట్రానికి మంచి పేరు తేవాలి..! వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసిన మంత్రి హరీష్ రావు

వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు మంత్రి హరీష్ రావు అభినందనలు తెలియచేశారు. శనివారం గాంధీ మెడికల్ కాలేజ్ పట్టభద్రుల ఉత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.. ఉన్నత జీవితంలోకి అడుగుపెట్టబోతున్న మీకు అభినందనలు అని తెలియజేస్తూ.. మీకు మూడు శుభవార్త చెప్పదల్చుకున్నాను. త్వరలోనే అంటే నెల రోజుల్లోనే వేయి డాక్టర్ల పోస్టుల నియామాకానికి నోటిఫికేష్…

అభివృద్ధి పథంలో రాష్ట్రం

మానవ ఆర్థిక వనరులతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం పురపాలకశాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రంగారెడ్డి జిల్లా, ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌రాష్ట్రంలో మునిసిపాలిటీలకు, పట్టణాభివృద్ధికి అవసరమయిన మానవ వనరులు, ఆర్థిక వనరులు అందచేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు మరియు  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ…

ఉద్యమానికి ఊపిరిపోసిన ‘‘ప్రజాతంత్ర’’

పత్రికకు బిఎస్పీ రాష్ట్ర ఛీఫ్‌ ‌కోఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌ప్రశంస బూర్గంపాడు, జూన్‌ 03(‌ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుండి పోరాడిన ఏకైక తెలంగాణ దినపత్రిక ప్రజాతంత్ర అని బిఎస్పీ రాష్ట్ర చీఫ్‌ ‌కోర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌కొనియాడారు. శుక్రవారం నాడు బూర్గంపాడు పర్యటనకు విచ్చేసిన ఆయన ప్రజాత్రంత…

కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలి

పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దు రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో హైకోర్టు జడ్జి రాధా రాణి ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర విలేఖరి, జూన్‌ 03 : ‌కుటుంబంలో స్త్రీని పరువుగా భావించడం మానాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాధా రాణి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరువు హత్యలపై ప్రభుత్వం చూసి చూడనట్లు ఉండొద్దని ఆమె సూచించారు.…

అత్యాచార బాధ్యులను వెంటనే అరెస్ట్ ‌చేయాలి..!

బీజేపీ నాయకుల,కార్యకర్తల అరెస్టులను ఖండిస్తూ ప్రకటన విడుదల హైదరాబాద్‌,‌జూన్‌ 3: ‌జూబిలీ హిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదురుగా శుక్రవారం  శాంతియుతంగా ధర్నా చేస్తున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చింతల రాంచంద్రారెడ్డి తో పాటు, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి , బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్‌ , ‌బిజెపి సెంట్రల్‌ ‌జిల్లా…

రైతులపై అమానుష చర్యలు దారుణం

బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌వరంగల్‌ ‌జిల్లాలో రైతులపై పోలీసుల చర్య అమానుషమని బీజేపీ నేత బండి సంజయ్‌ అన్నారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ థర్డ్ ‌డిగ్రీ ప్రయోగించిన పోలీసులను సస్పెండ్‌ ‌చేయాలని డిమాండ్‌ ‌చేశారు. బాధ్యులైన పోలీసులపై క్రిమినల్‌…

మీరు మనుషులా…రాక్షసులా…?

మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే కనీసం స్పందించరా? తక్షణమే అరెస్ట్ ‌చేసి నిందితులను కఠినంగా శిక్షించాలి లేనిపక్షంలో బీజేపీ ఉద్యమ ధాటికి తట్టుకోలేరు టీఆర్‌ఎస్‌ ‌ఫ్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ ‌కుమర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‘‘‌మీరు మనుషులా…రాక్షసులా…మైనర్‌ ‌బాలికపై అఘాయిత్యం చేస్తే నిందితులను అరెస్ట్ ‌చేయరా?…ఎఫ్‌ఐఆర్‌లో…

బస్సు ప్రమాదంపై సిఎం కెసిఆర్‌ ‌దిగ్భ్రాంతి

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం మృతులకు ఒక్కొక్కరికి లక్ష సాయం ప్రకటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3 : ‌కర్నాటకలో బస్సు ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ ‌దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.…