Category తెలంగాణ

పేదవాళ్లకో న్యాయం, పెద్దలకో న్యాయమా?

మైనర్‌ ‌రేప్‌ ‌కేసులో దోషులను రక్షిస్తున్న ప్రభుత్వం   తక్షణం చర్యలకు కాంగ్రెస్‌ ‌మహిళా బృందం డిమాండ్‌ ‌డిజిపికి వినతిపత్రం ఇచ్చిన కొండా సురేఖ తదితరులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌8: ‌జూబ్లీహిల్స్ ‌రేప్‌ ‌కేసులో నిందితుల వెనక, అధికార పార్టీ నేతలు, రాజకీయ నాయకులు ఉన్నారని.. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ‌మహిళా నేతలు ఆరోపించారు. రాష్ట్రంలో బాలికలు,…

గాంధీ దవాఖానలో కనికరంలేని సిబ్బంది

ఓపీ బుక్‌ ‌లో స్టాంప్‌ ‌లేదంటూ వెళ్లగొట్టిన వైనం కడుపు నొప్పితో బాధపడుతూ వెనుదిరిగిన మహిళ ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 08 : ఓపీ బుక్‌ ‌కో స్టాంప్‌ ‌వేయించుకో లేదని కడుపునొప్పితో బాధపడుతున్న మహిళలకు వైద్యం అందించకుండా వెళ్లగొట్టిన ఘటన బుధవారంనగరంలో గాంధీని దవాఖానలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా…

ప్రధాని ని కలిసిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు..

ప్రధాని నరేంద్ర మోడి ని మంగళ వారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నేతలు కలిశారు. కమ్యూనిటీ సేవా ప్రయత్నాలపై దృష్టి పెట్టడం మరియు అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై విస్తృత చర్చలు చేసినట్లు మోడి ట్వీట్ చేసారు. తెలంగాణలో సుపరిపాలన, వంశపారంపర్య దుష్టపాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ…

స్వరాష్ట్రం పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా..?

హైదరాబాద్‌లో ఘటనలు ఆందోళనకరం టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ •ంఎల్‌సి జీవన్‌ ‌రెడ్డి జగిత్యాలలో తీవ్ర ఇసుక కొరత ఉందని వెల్లడి జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 5 : ‌పబ్‌ ‌కల్చర్‌తో అనర్థాలు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి అన్నారు. పబ్‌ ‌కల్చర్‌ ‌కోసమేనా తెలంగాణా తెచ్చుకున్నది అని, కేటిఆర్‌ ‌చెప్పిన అభివృద్ధి…

తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం

ఓ తీర్పులో జరిమాన చెల్లించకపోడంపై మండిపాటు రెడు వారాల్లో చెల్లించాలని మరోమారు ఆదేశం న్యూ దిల్లీ, జూన్‌ 5(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీమ్‌ ‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులు పాటించలేదని మండిపడింది. ఎస్టీల రిజర్వేషన్‌ ‌కేసులో జరిమానా చెల్లించక పోవడంపై తెలంగాణ సర్కారును సుప్రీమ్‌ ‌కోర్టు హెచ్చరించింది. తెలంగాణ…

హైదరాబాద్‌లో మరో ఘాతుకం

కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక…

సర్కారు బడి.. కబ్జాకు గురి

కూకట్‌ ‌పల్లి, ప్రజాతంత్ర, జూన్‌ 07 : ‌కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…

ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌జూన్‌ 7 : ‌జూబ్లీహిల్స్ ‌మైనర్‌ ‌బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో నేరం చేసిన వాళ్లపై కేసులు నమోదు చేయని పోలీసులు…. న్యాయం చేయాలంటూ ఉద్యమిస్తున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతో పాటు ఎమ్మెల్యే రఘునందన్‌ ‌రావుపై కేసులు పెట్టడం సిగ్గుచేటు..అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి…