పల్లెలకు వలసలు మొదలయ్యాయ్
బాన్సువాడ పల్లె ప్రగతిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కామారెడ్డి, ప్రజాతంత్ర, జూన్ 11 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి ద్వారా తెలంగాణ గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి ప్లలెలకు వలస మొదలైందన్నారు. ఐదో…
