Category తెలంగాణ

సిద్ధిపేటను కుటుంబంగా భావించి అభివృద్ధి చేస్తున్నా

ఫేక్‌ ‌న్యూస్‌ ‌క్రియేట్‌లో బిజెపికి డాక్టరేట్‌ ఇవ్వాలి మీరందరూ ఉద్యోగాలు సాధించినప్పుడే కేసీఆర్‌ ‌శిక్షణకు నిజమైన సార్థకత త్వరలోనే గ్రూప్‌-4 ‌నోటిఫికేషన్‌ ‌టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి హరీష్‌రావు ముఖాముఖి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 6 : సిద్ధిపేటను తన కుటుంబంగా భావించి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ…

‌ప్రపంచంలో మొత్తంగా భారత్‌లోనే పత్తి పంట ఎక్కువ

అమెరికాలో బేయర్‌ ‌పత్తి పరిశోధన కేంద్రం సందర్శించిన రాష్ట్ర మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి పత్తిలో ఉత్పాదకత పెంచడంపై అద్యయనం చేస్తున్నామని వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 6 : ప్రపంచంలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటని మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. వస్త్ర పరిశ్రమకు అది మూలాధారమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పండే నాలుగు రకాల…

బయట జరుగుతున్న నేరాలు మీడియా కవర్‌ ‌చేయడం లేదు ..!

సామాజిక కార్యకర్తల సమావేశాలపై మీడియా చిన్న చూపు నిజమైన జర్నలిస్టులకు తావు లేకుండా పోయింది భూమిక ఉమెన్స్ ‌కలెక్టివ్‌ ‌సంస్థ మీడియా సమావేశంలో వక్తల ఆందోళన ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 05 : తమలాంటి సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాలు నిర్వహించినప్పుడు చాలామంది రిపోర్టర్లు వచ్చి విషయాలన్నీ రిపోర్టు చేస్తున్నప్పటికీ ఆ విషయాలు మీడియాలో సరిగ్గా…

సీనియర్‌ ‌జర్నలిస్ట్, ‌విశ్లేషకుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

హైదరాబాద్‌, ‌జూలై 5 : దాదాపుగా అర్థ శతాబ్దం పాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించిన సీనియర్‌ ‌జర్నలిస్ట్ ‌గుడిపూడి శ్రీహరి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీహరి పలు ఈనాడు, హిందు, ఫిల్మ్ ‌ఫేర్‌ ‌వంటి…

కెసిఆర్‌ ‌పేరెత్తకుండా మోడీ మిత్ర ధర్మం పాటించారు

మోడీ చీకటి మిత్రుడు కెసిఆర్‌ ఎం‌దుకు కెసిఆర్‌ అవినీతిని ప్రశ్నించలేదు పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : తెలంగాణ మిత్రులారా తన చీకటి మిత్రుడు కెసిఆర్‌ ‌పేరు కూడా ప్రస్తావించకుండా, తాను చేసిన ప్రసంగంలో ఎక్కడా కెసిఆర్‌ ‌కుటుంబ పాలన, కెసిఆర్‌ ‌కుటుంబ అవినీతి ఊసెత్తకుండా మోడీ మిత్ర ధర్మం…

‌డ్రెస్సింగ్‌ ‌బాగాలేదని విద్యార్థిని గోడకేసి బాదిన లెక్చరర్‌

అపస్మారక స్థితిలో విద్యార్థి కార్తీక్‌ ‌పాల్వంచ ప్రభుత్వ గురుకుల కళాశాలలో దారుణం కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూలై 4 : క్రమశిక్షణ నేర్పాల్సిన అధ్యాపకుడు సహనం కోల్పోయి విచక్షణ మరచి విద్యార్థులపై దాడికి తెగబడిన సంఘటన పాల్వంచలో సోమవారం చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ‌ద్వితీయ సంవత్సరం చదువుతున్న…

బిజెపి నాయకుల మాటల్లో విషం తప్ప విషయం లేదు

మోడీ రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే ఒక్క ప్రకటన చెయ్యలేదు కల్లబొల్లి కబుర్లు, జుమ్లాలు తప్ప ఏమీ లేదు తెలంగాణా గిరిజనులకు మోడీ సర్కార్‌ అన్యాయం హామీల అమలులో తెలంగాణాకు మొండి చెయ్యి ప్రధాని ప్రసంగంపై స్పందించిన మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 4 : బిజెపి నాయకుల దగ్గర విషయం లేకనే విషం…

దేశం నాశనమవుతున్నా చలనం లేని మోడీ

కెసిఆర్‌ ‌మద్దతు మనో ధైర్యం ఇచ్చింది కెసిఆర్‌, ‌టిఆర్‌ఎస్‌లతో ప్రజాస్వామ్యం బలోపేతం గెలిస్తే రాష్ట్రపతిని అవుతా..ఓడితే ప్రజాస్వామ్యం కోసం పోరాడుతా దేశానికి కెసిఆర్‌ ‌లాంటి నాయకులు కావాలి విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ ‌సిన్హా వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి…

నామాకు చెందిన మధుకాన్‌ ఆస్తులను ఈడి సీజ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ ‌కంపెనీ ఆస్తులను ఈడీ అటాచ్‌ ‌చేసింది. రాంచీ ఎక్స్‌ప్రెస్‌ ‌వే కేసులో మొత్తం 96.21 కోట్లు విలువ చేసే ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి గతేడాది జూన్‌ ‌లో నామా నాగేశ్వరరావు ఇంట్లో ఈడీ…