Category తెలంగాణ

ముస్లింలకు సీఎం కెసిఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 9 : ముస్లింలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌బక్రీద్‌ ‌శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా ఇస్లాం మతస్థులు జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్‌ అని సీఎం అన్నారు. భక్తిని, త్యాగ గుణాన్ని బక్రీద్‌ ‌పండుగ చాటి చెప్తుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా, దేవునిపై విశ్వాసాన్ని కలిగి, సన్మార్గంలో జీవనాన్ని…

కొడుకును సిఎం చేసేందుకే తాపత్రయం

కేంద్రంపై విమర్శలు అందులో భాగమే కెసిఆర్‌ అబద్దాలను ప్రజలను నమ్మరన్న బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ‌న్యూ దిల్లీ, జూలై 9 : కేంద్ర ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టారని, వాటికి వేరే పేర్లు పెట్టుకొని ప్రజలను మోసం చేశారని సీఎం కేసీఆర్‌ ‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఆరోపించారు. తన కొడుకు కేటీఆర్‌ను సీఎం…

రాహుల్‌ను ప్రధానిని చేయడమే వైఎస్‌కు నివాళి

హైదరాబాద్‌లో వైఎస్‌ ‌స్మృతివనం ఏర్పాటు చేయాలి వైఎస్‌ ‌బాటలోనే తెలంగాణ కాంగ్రెస్‌ ‌ముందుకు హైదరాబాద్‌: రాహుల్‌ ‌గాంధీని ప్రధాని చేయడం వైఎస్సార్‌ ‌చివరి కోరిక అని పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి నమ్మకమైన నాయకుడు, విశ్వాస పాత్రుడు వైఎస్సార్‌ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల్లో ఆదరణ…

ల్యాండ్‌ ‌మాఫియాతో మున్సిపల్‌ అధికారులు, సంగారెడ్డి డిఎస్పీ బాలాజీ కుమ్మక్కు?

ముందస్తు నోటీస్‌ ఇవ్వకుండానే కాలనీ వాసులు నిర్మించుకున్న ప్రహరీ గోడ కూల్చివేత అడ్డుకున్న కాలనీ వాసి, సీనియర్‌ ‌జర్నలిస్టు  ప్రభాకర్‌ ‌కు బెదిరింపులు కూల్చివేసిన ప్రహరీ గోడను వెంటనే నిర్మించాలని కాలనీ వాసుల డిమాండ్‌ ఆం‌దోళన ఉదృతం పలు పార్టీలు, ప్రజా, దళిత సంఘాల మద్దతు సంగారెడ్డి,  ప్రజాతంత్ర  : సంగారెడ్డి పట్టణంలో ని 13వ…

రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక బృందాలు

ఏర్పాటు చేయాలని అధికారులతో సమీక్షలో సిఎస్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే మండల స్థాయి రెవెన్యూ సదస్సులను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ ‌తెలిపారు. రెవెన్యూ సదస్సు షెడ్యూల్‌పై…

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు…

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ‌ప్రమాణం

అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూ దిల్లీ, జూలై 8 : యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ ‌కె. లక్ష్మణ్‌ ‌ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా లక్ష్మణ్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌ , ‌బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు,…

వాడివేడిగా ఐటిడిఏ పాలకమండలి సమావేశం

పోడుభూములు, విద్య, వైద్యంపై మంత్రులను నిలదీసిన ప్రజాప్రతినిధులు పోడుభూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్న మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్‌, ‌సత్యవతి రాథోడ్‌ల మధ్య వాగ్వివాదం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 08 : గత కొంతకాలంగా ఆదివాసీలు ఎదుర్కుంటున్న పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులను కోరినప్పటికి…

మంచిర్యాల జిల్లా… కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పోడుభూముల స్వాధీనంపై గిరిపుత్రుల ఆందోళన అటవీ సిబ్బందిపై తిరుగుబాటు భదాద్రి జిల్లాలోనూ కొనసాగుతున్న పోడురైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతుంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ ‌పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం…