Category తెలంగాణ

కేంద్ర విధానాలపై ఇక ప్రత్యక్ష పోరు

పార్లమెంట్‌ ‌వేదికగా నిలదీయనున్న టిఆర్‌ఎస్‌ ‌నేడు ఎంపిలతో సిఎం కెసిఆర్‌ ‌భేటీ పార్లమెంటులో అనుసరించే వ్యూహంపై చర్చ హైదరాబాద్‌, ‌జూలై 15: కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తన కార్యాచరణను మళ్లీ ముందుకు తసీఉకుని పోయేందుకు సిద్దం అవుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని…

భద్రాచలంకు హెలికాప్టర్‌, అదనపు రక్షణ సామాగ్రి తరలించండి

సిఎస్‌కు సిఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 15 : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చి భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. రక్షణ చర్యలు…

కార్యకర్తలకు కంటికి రెప్పలా…కుటుంబాలకు అండగా..

టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యత్వమున్న ప్రతీ కార్యకర్తకు ప్రమాద బీమా 6 గురికి రూ.12 లక్షల పార్టీ ఇన్సూరెన్స్ ‌మంజూరు బాధిత కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీష్‌రావు త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ ఎశీస్తామని వెల్లడి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 14 : టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామనీ రాష్ట్ర…

హైదరాబాద్‌లో మరో రెండ్రోజులు వర్షాలు

ఈదురుగాలులతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక చెట్లకిందకు పోరాదని జిహెచ్‌ఎం‌సి వార్నింగ్‌ ‌నిండుకుండలా జంట జలాశయాలు, హుస్సేన్‌ ‌సాగర్‌ ‌వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్‌ ‌వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల…

రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు…

నిండుకుండలా మారిన ప్రాజెక్టులు మత్తడి దుంకుతున్న చెరువులు భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం దుమ్ముగూడెం వద్ద వంద కుటుంబాల తరలింపు ఉప్పొంగుతున్న మంజీన నది..జలదిగ్బంధంలో వలిమెల ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో భారీ వర్షాలు….మత్తడి పారుతున్న భద్రకాళి చెరువు జూరాలకు పెరుగుతన్న వరద…నెట్టెంపాడుకు నీటి విడుదల ఇలెందు సింగరేణి ఓపెన్‌ ‌కాస్టుల్లోకి భారీగా వరదనీరు…నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి…

కామారెడ్డి ఘటనపై సిఎం కెసిర్‌,‌ మంత్రి దిగ్భ్రాతి

మృతుల కుటుంబాలకు 3లక్షల చొప్పున పరిహారం నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ ‌కాలనీలో విద్యుత్‌ ‌షాక్‌తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన కలచివేసింది. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ‌మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ‌తీవ్ర విచారం వ్యక్తం…

ముoపు ప్రాంత రైతులను తక్షణమే ఆదుకోవాలి

పంట నష్టపోయిన వారికి 15వేలు పరిహారం ఇవ్వాలి సిఎం కెసిఆర్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి బహిరంగ లేఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ ‌కు బహిరంగ లేఖ…

వర్షాలతో సీజనల్‌ ‌వ్యాధులు

అప్రమత్తంగా ఉండాలి… జాగ్రత్తలు తీసుకోవాలి డెంగ్యూతో పాటు, మలేరియా వ్యాప్తి చెందే అవకాశాలు రాష్ట్ర హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసరావు సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12: వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్‌ ‌డీహెచ్‌ శ్రీ‌నివాసరావు సూచించారు. సీజనల్‌ ‌వ్యాధులు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. సీజనల్‌ ‌వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు…

భదాద్రి వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి

వరద ముంపులోనే మారుమూల గ్రామాలు చెరువులను తలపిస్తున్న పంటపొలాలు పునరావాస కేంద్రాల్లోనే వరదముంపు బాధితులు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌, ‌కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 12 : ఎడతెరుపు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రమాదస్థాయి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.…