Category తెలంగాణ

ప్రాణాలు పోతున్నాయ్‌.. బకాయిలు చెల్లించండి

– రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటి డిమాండ్ హ‌న్మ‌కొండ‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని పెన్ష‌న‌ర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఈ.నర్సింహారెడ్డి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర డిమాండ్ చేశారు. రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిల సాధన కమిటీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ దారుల…

రూ.10 లక్షలతో మ‌హిళా భ‌వ‌నాలు

– గ్రామీణ మహిళలకు ఎస్‌హెచ్‌జీ ఫెడరేషన్ భవనాలు అండ – ప్ర‌భుత్వ స్థలాలు గుర్తించి నిర్మాణాలు చేప‌ట్టాల‌ని మంత్రి సీత‌క్క ఆదేశాలు హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 24ః గ్రామీణ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాలు, ఫెడరేషన్‌లకు శాశ్వత వేదికగా నిలిచే భవనాల నిర్మాణానికి…

జనవరిలో ‘రైతు యాంత్రీకరణ’ పునఃప్రారంభం

– రైతు భరోసా కోసం శాటిలైట్‌ ఇమేఇ్‌ మ్యాపింగ్‌ పూర్తి చేయాలి – ఆయిల్‌ పామ్‌ విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి – సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించాలి – వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రైతు యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని వ్యవసాయ…

‘సృష్టి’ తరహాలో మరో మోసం బట్టబయలు

– పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు – 12మంది ముఠా సభ్యుల అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24:‌ భాగ్యనగరంలో మరో సృష్టి కేసు వెలుగులోకి వచ్చింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సరోగసి పేరుతో దంపతుల నుంచి లక్షల్లో వసూలు…

హక్కులపై చైతన్యం కల్పించడమే ధ్యేయం

– వినియోగదారుల హక్కుల దినోత్స‌వంలో డాక్టర్‌ అనితా రెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: వినియోగదారుల హక్కుల చట్టంపై ప్రతి ఒక్కరిని అవగాహన పరచడమంటే కుటుంబాలను అవగాహనపరచడమేనని, తద్వారా సమాజాన్ని మోసాల బారినుండి కాపాడడమేనని కన్స్యూమర్‌ రైట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అండ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ అనితారెడ్డి అన్నారు. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం…

నర్సింగ్‌ ఆఫీసర్‌ ఫస్ట్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల

– ప్రతి అభ్యర్థి వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన బోర్డు – 27వ తేదీ వరకు మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ – అభ్యంతరాల పరిశీలన అనంతరం సెకండ్‌ ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్ట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2,322 నర్సింగ్‌ ఆఫీసర్‌ (స్టాఫ్‌ నర్స్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో…

సోయాబీన్‌ రైతులకు న్యాయం చేయాలి

– కేంద్రానికి మంత్రి తుమ్మల విజప్తి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: రాష్ట్రంలో ఖరీఫ్‌ 2025-26 సీజన్‌లో అకాల, దీర్ఘకాలిక భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన సోయాబీన్‌ రైతులను ఆదుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్‌…

పోలీస్ సిబ్బందికి రివార్డులు

– అందజేసిన‌ అడిషనల్ డీజీపీ హైదరాబాద్,ప్రజాతంత్ర‌,డిసెంబర్ 23: తెలంగాణ పోలీసు శాఖలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ, విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి మంగళవారం రివార్డులు అందజేశారు. డిజిపి కార్యాలయంలో నిర్వహించిన మెగా రివార్డు మేలాలో  భాగంగా అడిషనల్ డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి శ్రీనివాసరావు ఉత్తమ సేవలు అందించిన 160 మంది సిబ్బందికి…

డీటీసీ కిషన్ నాయక్ ఇంట్లో భారీగా ఆస్తులు

– అరెస్ట్ చేసిన ఏసీబీ మహబూబ్ న‌గ‌ర్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 23 :ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రవాణాశాఖ మహబూబ్ న‌గ‌ర్‌ డిప్యూటీ కమిషనర్ కిషన్ నాయక్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్ బోయిన్ పల్లిలోని ఆర్ఆర్ న‌గ‌ర్‌లో గల ఆయన నివాసంతోపాటు దాదాపు 12…