Category తెలంగాణ

అక్రిడిటేషన్‌ల జారీ నిరంతర ప్రక్రియ

– సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల ప్రక్రియపై ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపై జర్నలిస్టులు ఆందోళన చెందవద్దన్నారు. రాష్ట్రస్థాయిలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను…

అకాల వ‌ర్ష బాధిత రైతుల‌ను ఆదుకోవాలి

– దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించిన బీఆర్ఎస్ నాయ‌కులు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంతరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను  బీఆర్‌ఎస్‌ ‌నాయకులు పరిశీలించారు. వరి, అరటి, మామిడి పంటలు దెబ్బతిన్నాయని అన్నారు.…

డిజిపిని కలిసిన హ్యాట్రిక్ ‘ఓవరాల్ ఛాంపియన్’ విజేత‌లు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన‌ తెలంగాణ పోలీస్ ప్రతినిధులు డిజిపి బి శివధర్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో సోమవారం కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్…

నిశ్శ‌బ్దంగా పెరుగుతున్న జీవ‌న‌శైలి వ్యాధులు

– 30 యేళ్ల పైబ‌డిన వారిలో వేగంగా పెరుగుద‌ల‌ – ముంద‌స్తు ప‌రీక్ష‌లు శ్రేయ‌స్క‌రం – నేడు ప్ర‌పంచ ఆరోగ్య దినోత్స‌వం హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 6: మనకు ఏ సమస్యలూ లేవు… ఆరోగ్యం బాగానే ఉంది అనిపించడం సహజం. కానీ నేటి పరిస్థితుల్లో అదే భావన చాలా మందిని ప్రమాదంలోకి నెడుతోంది. ఎందుకంటే డయాబెటిస్,…

ఆరు గ్యారెంటీలపై గ్రామాలకు వెళితే తెలుస్తుంది

– ఏ మేరకు అమలు జ‌రిగిందో ప్రజలను అడగండి – కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు – మాజీ మంత్రి జగదీశ్‌ ‌రెడ్డి విమర్శలు నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి  గొప్పలు చెబితే అక్కడ రేవంత్‌ను చూసి వోటేసేదెవర‌ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి…

గజ్వేల్‌ ‌బంద్‌ ‌ప్రశాంతం

– కేసీఆర్‌ ‌కార్యాలయంపై దాడికి నిర‌స‌న‌ గజ్వెల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ‌గజ్వేల్‌లో బంద్‌ ‌ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోకే పరిమితమయ్యాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. బంద్‌ ‌సందర్భంగా బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌ ‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ‌నేతలు ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసుపై దాడి…

బంజారాలకు పార్టీలో తగిన ప్రాధాన్యం

– మాజీ ఐపిఎస్‌ ‌డీటీ నాయక్‌తో కవిత భేటీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 6: ఈనెల 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటించబోతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అందుకు తగినట్లుగా వ్యూహాలు రచిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల సింగరేణి కార్మికులతో భేటీ అవ‌గా తాజాగా…

ఫుడ్ సేఫ్టీ అందరి బాధ్యత

– అవేర్‌నెస్ వాకథాన్‌లో మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: ఫుడ్ సేఫ్టీ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ఆహార ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారులందరి సమష్టి బాధ్యత అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్‌లో సోమవారం పాల్గొన్న ఆయన జల విహార్ వద్ద…

అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

Kokapet Sharada Peetham Land Issue

– క్రీడల్లో దేశానికి రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలి – స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6 : తెలంగాణను గ్లోబల్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలో స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది.…