Category తెలంగాణ

హైదరాబాద్-విజయవాడ మధ్య కొత్త‌ విమాన సర్వీసు

– ఫ్లై91 విమాన సర్వీసును ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం/విజయవాడ, ఏప్రిల్ 10 హైదరాబాద్ విజయవాడ మధ్య ప్రయాణించే వారికి శుభవార్త. ప్రాంతీయ విమానయాన సంస్థ ఫ్లై-91 తన నూతన సర్వీసులను తెలుగు రాష్ట్రాల మధ్య అధికారికంగా ప్రారంభించింది. రెండు రాజధానుల మధ్య ప్రయాణ దూరాన్ని తగ్గించడంతోపాటు, సామాన్యులకు విమాన ప్రయాణాన్ని చేరువ చేసే లక్ష్యంతో…

ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీపై ఫోక‌స్‌

– రౌడీ షీటర్లకు డ్రగ్ టెస్టులతో విస్తుపోయే నిజాలు – 75శాతం మంది రౌడీషీటర్లు గంజాయి బానిసలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్ డ్రగ్ ఫ్రీ సిటీ’ ఇపుడు పెను సంచలనం సృష్టిస్తోంది. రౌడీషీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్…

కేబుల్ ఛానల్ జర్నలిస్టులు దరఖాస్తు చేసుకోండి

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కార్డులు పొందటానికి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నగర కేంద్రంగా స్టూడియోలు కలిగి స్థానికంగా, జిల్లాలలో ప్రసారాలు అందించే చానళ్ళు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు…

పదేళ్లలో తెలంగాణను ఆగం చేశారు

– ఇప్పుడేమో ఘనకార్యాలు చేసినట్లు బిల్డప్ – ఎమ్మెల్యే హరీష్ రావుపై మండిపడ్డ మంత్రి జూపల్లి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: గత ప్రభుత్వ నాయకులకు సరైన ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. నీళ్లు లేనిచోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం…

కాళేశ్వరాన్ని రెండేళ్లుగా ఎందుకు నానబెట్టారో

– ఇప్పుడు రిపేర్లు చేయడంలో ఆంతర్యమేమిటో? – కమీషన్ల కోసమేనేమో అన్న అనుమానాలు – రియల్ ఎస్టేట్ కోసమే ఫ్యూచర్ సిటీ జపం – మీడియా సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రెండున్నరేళ్లు పంటలు…

త‌ప్పుడు ఆరోప‌ణ‌లు మానుకోండి

– బీఆర్ఎస్‌పై మంత్రి సీతక్క ఫైర్ – అంగన్‌వాడీలకు మొబైల్ ఫోన్ల పంపిణీ కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: అంగన్‌వాడీలకు పంపిణీ చేసేందుకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లలో అవకతవకలు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హితవు పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

కళాకారులు సమాజాన్ని ప్రభావితం చేయాలి

– వీసీ ప్రొఫెస‌ర్‌ ఘంటా చక్రపాణి – ఆదివాసీలకు ఉచిత విద్య అందివ్వడం అభినందనీయం – విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి – అంబేద్కర్ వర్సిటీలో ముగిసిన చిత్రకళా శిబిరం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 9: డా. బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో సామాజిక సాధికారత వారోత్సవాలలో భాగంగా…

ప్రతిపక్షాలది బురద రాజకీయం

– వారి బురదను మాకు అంటించే యత్నం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రతిపక్షానికి చెందిన కొంతమంది తమకు అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ దీవించడానికి…

తెలంగాణకు రెండు కొత్త ప్రాజెక్టులు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్…