అసెంబ్లీ వేదికగా కెసిఆర్ అబద్ధాలు
విద్యత్ బిల్లుఐ చర్చ కాదు..పెంచిన ఛార్జీలపై చర్చించాలి మునుగోడులోనూ కెసిఆర్కు షాక్ తప్పదు బిజెపి ఎంఎల్ఏ ఈటల రాజేందర్ హైదరబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బాయిలకాడ మోటార్లకు వి•టర్లు పెడ్తదని..కేంద్రాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు.…
