Category తెలంగాణ

నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

దివ్యాంగులకు రెండు కుట్టు మిషన్లు అందజేత – సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 24: రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా సోమవారం  దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల జీవనోపాధి కేంద్రం ప్రారంభం, వృద్ధాశ్రమంలో…

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశయుందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపటి నుండి రెండు రోసుల పాటు అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు…

బసవేశ్వరుని జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి

త్వరలో సిద్ధిపేటలో బసవేశ్వరుని భవన నిర్మాణం రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణ వొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడించారు. కోటి రూపాయలతో హైదరాబాద్‌ ‌ట్యాంకు బండ్‌పై బసవేశ్వర విగ్రహం…

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించాలి : సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌

ప్రధాని మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : మణిపూర్‌లో హింసను అదుపు చేయడంలో విఫలమైన నేపథ్యంలో సికింద్రాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఎం.అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోదీ, కిషన్‌రెడ్డిల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ…

భక్తిశ్రద్ధలతో మొలకల పండుగ

ఆమనగల్లు, ప్రజాతంత్ర జూలై 23 : తలకొండపల్లి మండలంలోని పాతకోట గ్రామపంచాయతీలో ఘనంగా మొలకల పండుగ ను గిరిజనులు ఘనంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గిరిజనతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది పాతకోట గ్రామపంచాయతీ…

భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : తాండూరు రూరల్ సీఐ రాంబాబు

తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం చేయోద్దని అన్నారు. ఈ సందర్భంగా సిఐ రాంబాబు మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం సంగెంకలాన్ లో వాగుదాటే ప్రయత్నం…

కుల వృత్తులకు అండగా సి.ఎం కేసీఆర్.. తుక్కుగూడ మున్సిపాలిటీ 250 లక్షల నిధులు : విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, జూలై 23 : కుల,చేతి వృత్తుల దారులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రశేఖర్ రావు అండగా నిలిచారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిదిలో మంఖల్ 7 వార్డు 30 లక్షలు వ్యయంతో నిర్మించనున్న యాదవ్ సంఘం,గౌడ్ సంఘం కమ్యూనిటి భవనాల…

జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక ..అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి

తాండూరు, ప్రజాతంత్ర, జులై 23 : తాండూరు జంగమ సమాజం నూతన కార్యవర్గం ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం పట్టణంలోని వీరశైవ సమాజం ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. జంగమ సమాజం గౌరవాధ్యక్షులుగా గూళి నీలకంఠ స్వామి, అధ్యక్షులుగా గూళి శివకుమార్ స్వామి, ప్రధాన కార్యదర్శులుగా మఠం నిరంజన్ స్వామి, ఉపాధ్యక్షులుగా గూళి విశ్వనాథం,…

రేక్యా తండాలో వైభవంగా బోనాల వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర, జూలై 23 : కడ్తాల్ మండల పరిధిలోని రేఖ్యతండా లో సర్పంచ్ హరిచంద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల వేడుకల్లో ముఖ్య అతితులుగా జడ్పీటీసీ దశరథ్ నాయక్, డీసీసీబీ డైరెక్టర్, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు బోనం కుండను…