Category తెలంగాణ

బిజెపి అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, వైద్యం

పాదయాత్రలో చాయ్‌పే చర్చ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌బీజేపీ అధికారంలోకి వొస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌తెలిపారు. పాదయాత్రలో భాగంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు కాలనీలో ఆయన చాయ్‌ ‌పే చర్చ నిర్వహించారు. ఈ…

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల నుంచి స్ఫూర్తి పొందాలి

యువతకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌పిలుపు హైదరాబాద్‌ ‌రాష్ట్ర స్వాతంత్య్ర సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌, ‌పిఐబి, సెప్టెంబర్‌ 14 : ‌నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి తెలుసుకుని యువత స్ఫూర్తి పొందాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తిమిళి సై సౌందరరాజన్‌ ‌సూచించారు. హైదరాబాద్‌ ‌రాష్ట్ర…

17‌న విమోచనోత్సవ వేడుకలకు అమిత్‌ ‌షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్‌ ‌మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌సెప్టెంబర్‌ 17 ‌తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్‌ ‌షా హైదరాబాద్‌ ‌పర్యటించనున్నారు. 16న అమిత్‌ ‌షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్‌ ‌గ్రౌండ్స్‌లో…

బిజెపి ఎమ్మెల్యే ఈటల సస్సెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలుచేశారన్న ఆరోపణ క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో సస్పెన్సన్‌ ‌తీర్మానాన్ని అమలు చేసి బయటకు పంపిన స్పీకర్‌ అకారణంగా సస్పెండ్‌ ‌చేశారని ఈటల మండిపాటు… అసెంబ్లీ వద్ద స్వల్ప ఉద్రిక్తత…పోలీస్‌ ‌వాహనంలో ఎక్కించి శామిర్‌పేటకు తరలింపు ఈటల సస్పెన్షన్‌ ‌దారుణం…న్యాయపోరాటం చేస్తాం : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌…

తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు

ఈటలను మాట్లాడకుండా..అసెంబ్లీకి రాకుండా కుట్రలు కెసిఆర్‌ను మించిన ఫాసిస్ట్ ‌మరొకరు లేరు ప్రధాని మోడీపై కెసిఆర్‌ ‌దుష్ప్రచారం వి•డియా సమావేశంలో మండిపడ్డ కిషన్‌ ‌రెడ్డి నారాయణరావు పవార్‌ ‌కుటుంబానికి పరామర్శ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయని కేంద్ర…

సికింద్రాబాద్‌ అగ్ని ప్రమాద ఘటనపై మోడీ దిగ్బ్రాంతి

ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్‌గ్రేషియా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌సికింద్రాబాద్‌లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు…

కేసీఆర్‌…..‌ కుత్భుల్లాపూర్‌ ‌సమస్యలు కన్పిస్తలేవా ?

గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన 100 పడకల హాస్పిటల్‌ ఏమైంది? డిగ్రీ, పీజీ, ఐటీఐ కాలేజీల ఏర్పాటేది? డ్రైనేజీ, కాలుష్య దుర్గంధంతో జనం అల్లాడుతున్నా పట్టించుకోవా? ఏ గల్లీకి వెళ్లినా రోడ్లన్నీ గుంతలమయమే జగద్గురుగుట్టకు ఆర్టీసీ డిపో ఏర్పాటు హామీ ఏమైంది? వేలాది మందికి ఇండ్ల పట్టాలు, డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్ల సంగతేంది? పాద యాత్ర…

ఆర్టీసిని కూడా అమ్మేయాలని బెదిరింపులు

మేం అమ్ముతున్నాం..వి•రూ అమ్మండనే విధానం కేంద్రం విధానాలపై సిఎం కెసిఆర్‌ ‌ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ఆర్టీసీని అమ్మేయని కేంద్రం లేఖలు రాస్తుందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో అన్నారు. సంస్కరణల పేరుతో అన్ని ఆస్తులను తెగనమ్ముతునన మోడీ రాష్ట్రాలపైనా పెత్తనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్‌ ‌సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా…

రజత్‌కుమార్‌ అవినీతిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

కూతురు పెళ్లి బిల్లులను ప్రైవేట్‌ ‌సంస్థ చెల్లింపులపై ఫిర్యాదు న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 12 : ‌తెలంగాణ ఐఏఎస్‌ అధికారి రజత్‌ ‌కుమార్‌ అవినీతి ఆరోపణలపై డివోపీటీ వైఖరిపై ఢిల్లీ హైకోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. రజత్‌ ‌కుమార్‌ ‌కుమార్తె వివాహానికి సంబంధించిన బిల్లులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చెల్లించారంటూ ఆరోపణలు వచ్చాయి. రజత్‌ ‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై…