దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ
ప్రధాని మోడీకి మేలు చేయడానికే పెడుతున్నారు సిఎం కెసిఆర్పై మండిపడ్డ కాంగ్రెస్ నేత మధుయాష్కీ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 29 : తెలంగాణను దోచుకోవడమే గాకుండా సర్వనాశనం చేసిన కేసీఆర్ ఇక దేశాన్ని దోచుకునేందుకే రెడీ అవుతున్నారని, అందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్ ఆరోపించారు.…
