Category తెలంగాణ

దేశాన్ని దోచుకునేందుకే జాతీయ పార్టీ

ప్రధాని మోడీకి మేలు చేయడానికే పెడుతున్నారు సిఎం కెసిఆర్‌పై మండిపడ్డ కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌తెలంగాణను దోచుకోవడమే గాకుండా సర్వనాశనం చేసిన కేసీఆర్‌ ఇక దేశాన్ని దోచుకునేందుకే రెడీ అవుతున్నారని, అందుకే జాతీయ పార్టీ పెట్టబోతున్నారని కాంగ్రెస్‌ ‌ప్రచార కమిటీ ఛైర్మన్‌, ‌మాజీ ఎంపీ మధు యాష్కీగౌడ్‌ ఆరోపించారు.…

అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత యాత్ర

భైంసా నుంచి కరీంనగర్‌ ‌వరకు చేయాలని నిర్ణయం   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : అక్టోబర్‌ 15 ‌నుంచి బండి సంజయ్‌ 5‌వ విడత ప్రజా సంగ్రామ యాత్ర మొదలు కానుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత అక్టోబర్‌ 15 ‌నుంచి నిర్మల్‌ ‌జిల్లా…

రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక ఇప్పటికే పలు జిల్లాల్లో జోరు వానలతో అతలాకుతలం హైదరాబాద్‌లోనూ దంచికొట్టిన వర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌రాష్ట్రానికి మరోమారు భారీ వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.…

స్వయం పాలనలో సింగరేణి ఘనకీర్తి…దేశానికే దిక్సూచి

హైదరాబాద్‌, ‌సెప్టెంబరు 28 : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు దిశా నిర్దేశంలో సింగరేణి ప్రభుత్వ సంస్థ అభివృద్ధి పథంలో పురోగమిస్తున్నది. దేశంలోని మరే ఇతర ప్రభుత్వ సంస్థలు సాధించని గణనీయ వృద్ధిని నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్వయం పాలనలో గత ఎనిమిదేళ్లలో రికార్డు స్థాయిలో లాభాలు పొందింది. కార్మిక వర్గం, అధికార యంత్రాంగం…

రాష్ట్రంలో 13,657 ఎకరాలలో 19,472 పల్లె ప్రకృతి వనాలు

గ్రామీణ ప్రాంతాలలో రూ.67.45 కోట్ల వ్యయంతో ఏర్పాటు మండలానికి 5 చొప్పున 545 మండలాలలో 2,725 బృహత్‌ ‌వనాలు లక్ష్యంగా 1,478 పూర్తి వివిధ దశలలో మిగతా పనులు పల్లె ప్రగతిలో నూతన సమగ్ర గ్రామీణ విధానం. తెలంగాణలోని ప్రతిపల్లె ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత…

జాతీయ పార్టీపై కెసిఆర్‌ ‌ముమ్మర కసరత్తు

దసరా నాటికి కొలిక్కి వొచ్చే అవకాశం అదే రోజు పార్టీ ప్రకటనకు ఛాన్స్ అం‌టూ కథనాలు హైదరాబాద్‌, ‌జాతీయ పార్టీకి సంబధించి సిఎం కెసిఆర్‌ ‌ముమ్మర్‌ ‌కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల సిఎంలతో కలసి ముచ్చటించారు. అలాగే పలువురు నేతలతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవలే సిఎం KCR and Nithees…

కోవిడ్‌ ‌సమయంలో గాంధీ హాస్పిటల్‌ అత్యద్భుత సేవలు

హాస్పిటల్‌ ‌బయట అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ‌చేతుల మీదుగా గాంధీ విగ్రహావిష్కరణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 28 : ‌సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌ ‌బయట ఏర్పాటు చేస్తున్న గాంధీ విగ్రహాన్ని అక్టోబర్‌ 2‌న సిఎం కెసిఆర్‌ ఆవిష్కరిస్తారు. విగ్రహం ఏర్పాటు పనులను మంత్రులు హరీష్‌ ‌రావు, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌లు…

ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో వరవరరావుకు నిరాశ

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో అభియోగాల నిరూపణకు…

తెలంగాణను అవమానించిన కిషన్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌ ‌వెళ్లేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరణ ముంబై, సెప్టెంబర్‌ 27 : ఎల్గార్‌ ‌పరిషత్‌ ‌కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావు కేటరాక్ట్ ‌సర్జరీ కోసం మూడు నెలల పాటు హైదరాబాద్‌ ‌కు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్‌ఐఏ ‌కోర్టు తిరస్కరించింది. వచ్చే మూడు నెలల్లో ఎల్గార్‌…